Home » Nadendla Manohar
భవిష్యత్తులో ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి.. మంచి ప్రభుత్వం, పరిపాలన అందించాలని నిర్ణయించారు..
రాష్ట్రంలో 3,85,000 పాడి పశువులు కనిపించడం లేదని అధికారులు తేల్చారని, దీని వెనుక పెద్ద స్కాం ఉందన్నారు. వైఎస్సార్ చేయూత ద్వారా పాడి పశువులు కొనడానికి క్యాబినెట్ తీర్మానించిందని చెప్పారు.
పిల్లల్లో సృజనాత్మకత పెంచేలా చర్యలు తీసుకోకుండా ఈ యాక్సెంట్ గొడవేంటని పవన్ కల్యాణ్ నిలదీశారు.
విదేశీ విద్యపై గ్రిప్ రావాలని టోఫెల్ విధానం తీసుకుని రావడం తప్పా అని అడిగారు. టోఫెల్ లో ఒక్కో విద్యార్థికి 7.5 రూపాయిలు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు.
తాను వైసీపీలో చేరిన వెంటనే అనేక జిల్లాల నుంచి జనసేన పార్టీ నేతలు ఫోన్లు చేసి అభినందించారని చెప్పుకొచ్చారు.
ఇంగ్లీష్ లో పిల్లలు బాగా అభివృద్ధి చెందాలి అంటే ముందు మంచి టీచర్స్ ని పెట్టండి. Manohar Nadendla
వైసీపీ ప్రభుత్వంపై పోరాడేందుకు పవన్ ప్రజలను సమాయత్తం చేస్తారని అన్నారు.
టీడీపీతో పొత్తుపై ఎవరూ వ్యతిరేకంగా లేకపోయినా.. తాము కోరినన్ని సీట్లు ఇస్తారా? అడిగిన నియోజకవర్గాలు కేటాయిస్తారా? అనే విషయంపై విస్తృత చర్చ జరుగుతోంది.
మేయర్ ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. చట్టం అందరికీ సమానమని...
జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద నుంచి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ముందుకు కదిలింది. పవన్ కళ్యాణ్ మూడు కార్లతోనే ముందుకు సాగుతున్నారు.