Home » nalgonda
Nalgonda District Political Scenario : గత ఎన్నికల్లో భంగపాటుకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రెడ్డి వంటి వారు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపిస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రధాని మోదీ ప్రకటించారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఓబీసీ సహా అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేసిందన్నారు.
కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దుర్మార్గపు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం అన్నారు.
హ్యాట్రిక్ రేసులో ఉన్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తిరుమలగిరిలో తుంగతుర్తి సమర శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న కిషోర్ ఈ సభ ద్వారా మరింత నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారని ధీమాగా ఉన్�
మహేందర్ రెడ్డి ఇంట్లో కట్టల కొద్దీ నోట్లు కనపడ్డాయి. అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని అధికారులు తెలిపారు.
కేటీఆర్ ఐటీ మంత్రి కాదు.. విదేశాంగ మంత్రి అని ఎద్దేవా చేశారు. నెలకు 15 రోజులు విదేశాల్లో ఉండే కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
డెయిరీలో అపరిశుభ్రత వాతావరణంలో పాల ఉత్పత్తులు తయారీ చేస్తున్నారని, దీంతో నోటీసులు ఇచ్చామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. VNR Dairy Seize
పాల ఉత్పత్తుల తయారీలో మోతాదుకి మించి ప్రోటీన్ బైండర్ వాడినట్లు అధికారులు గుర్తించారు. Raids In VNR Dairy
వట్టే జానయ్య తమను బెదిరించి భూములు ఆక్రమించుకున్నాడంటూ సూర్యాపేట జిల్లా ఎస్పీని సుమారు 100 మంది బాధితులు కలిశారు.