Home » nampally court
సినీ నటుడు అక్కినేని నాగార్జున, మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
తమ మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ అక్కినేని నాగార్జున పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
లీగల్ నోటీసులు ఇచ్చినా తీరు మార్చుకోనందుకే కేటీఆర్ పై క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశానని సృజన్ రెడ్డి తెలిపారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలా కామెంట్స్ చేయడం సరికాదని, కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలని వాదనలు వినిపించారు.
Actor Nagarjuna Petition : నాగార్జున పరువు నష్టం దావా కేసుపై విచారణ
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ వేరువేరుగా దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటీషన్ల పై
ఆమె చేసిన వ్యాఖ్యలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. నా పరువు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా మాట్లాడారు.
కొండా సురేఖకు కోర్టు నోటీసులు
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో ..
అలా మాట్లాడం వలన తమ పరువు, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లిందని అన్నారు.