Home » NASA astronaut
సునీతా విలియమ్స్ మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు నాసా నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్లో సునీతా ముచ్చటించింది.
సునీత విలియమ్స్కు భారత్ పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
Sunita Williams : సునీత విలియమ్స్తో పాటు ముగ్గురు వ్యోమగాములు స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో తిరిగి వచ్చారు. ఇందులో బుచ్ విల్మోర్, నిక్ హేగ్తో పాటు రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు.
Sunita Williams : గుజరాత్లోని ఆమె కుటుంబం సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తోంది. ఆమె బంధువు దినేష్ రావల్ అహ్మదాబాద్లో 'యజ్ఞం' నిర్వహించారు.
Sunita Williams : 286 రోజులు ఐఎస్ఎస్లో ఉన్న తర్వాత నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ అనేక విజయాలను సాధించారు. అంతేకాదు.. అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన మహిళా వ్యోమగామిగా రికార్డులను బ్రేక్ చేసింది.
సునీత విలియమ్స్ రిటర్న్ జర్నీ ప్రక్రియ ప్రారంభం
తాను అమెరికా పర్యటనలు చేస్తున్న సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బైడెన్ను కలిసినప్పుడు సునీతా విలియమ్స్ యోగక్షేమాల గురించి ఆరా తీశానని అన్నారు.
అన్డాకింగ్ ప్రక్రియ అనంతరం స్పేస్క్రాఫ్ట్ భూమి దిశగా బయలుదేరింది.
మైక్రోగ్రావిటీ ఉండే పరిసరాలలో సునీతా విలియమ్స్ తొమ్మిది నెలలుగా ఉంటున్నారు.
Sunita Williams : గత ఎనిమిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ చేశారు.