Home » ncp
మహారాష్ట్ర రాజకీయం సంక్షోభంలో పార్ధ్ పవార్ కీలక పాత్ర పోషించనున్నారా ? అంటే అవునంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తర్వాత జరిగిన పార్టీ సమావేశంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, తిరుగుబాటు నేత కుమారు�
శరద్ పవార్ నిర్వహించిన ప్రదర్శనలో ఢిల్లీలోని ఆయన నివాసంలో జరిగింది. అయితే ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అజిత్ పవార్ సమావేశాన్ని చట్టవిరుద్ధమని విమర్శించారు
ఎన్సీపీ తనదేనని అజిత్ పవార్ అంటున్న వేళ ఆ పార్టీ స్టూటెండ్ వింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మహారాష్ట్రలో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల మధ్య పవర్ గేమ్ నడుస్తోంది. అజిత్ పవార్ తిరుగుబాటు బావుటా ఎగురవేశాక బుధవారం శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల మధ్య పోటాపోటీగా సమావేశాలు జరిగాయి.....
మహారాష్ట్రలో ఎన్సీపీ సంక్షోభం మధ్య బుధవారం శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గాలు వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి.తమ వర్గానికి 40 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నందున పార్టీ పేరు, గుర్తు తమకే ఇవ్వాలని అజిత్ పవార్ వర్గ ఎమ్మెల్యే అనిల్ పా�
మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా విప్ వార్ మొదలైంది. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత బుధవారం పార్టీలోని రెండు వర్గాలు పోటాపోటీగా బుధవారం నాటి సమావేశానికి హాజరు కావాలని విప్ జారీ చేశాయి....
సభ్యులపై అనర్హత పడితే వారు మంత్రి పదవులు సహా అప్పటికే ఉన్న ఇతర గౌరవమైన పదవులు కోల్పోతారు, ఆ పదవులు తీసుకునేందుకు అనర్హులు అవుతారు. అప్పట్లో శివసేన కూడా తిరుగుబాటు నేతలపై ఇదే చేయబోయింది. అయితే స్పీకర్ అధికార పార్టీ వ్యక్తే అయినప్పటికీ..
అదేవిధంగా తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా అజిత్పవార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. ఈ సందర్భంగా సునీల్ తట్కరే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే, మరి జాతీయ అధ్యక్షుడు ఎవరని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ ఛార్జిషీట్పై విచారణకు ఇంకా తేదీని నిర్ణయించలేదు. తాజా చార్జిషీట్ విషయం పక్కన పెడితే.. కొంత కాలంగా ఈ కేసు మీద కొనసాగుతున్న విచారణ ఈ జూలై 12న మరోసారి విచారణకు రా�
కొద్ది రోజుల క్రితమే తనకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు ఎదురు చూడలేనని అజిత్ పవార్ అన్నారు. ఆ తర్వాత పరిణామాలు ఒక్కొక్కటిగా మారాయి. పార్టీలో కొందరికి పదవు మార్చారు, మరికొందరికి కీలక పదవులు ఇచ్చారు