Home » ncp
షిండే వర్గం మీద ఉద్ధవ్ థాకరే వేసిన అనర్హత పిటిషన్ ఇంకా పెండింగులోనే ఉంది. దానిపై శాసనసభ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇది ఆ వర్గాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం చేరడం పట్ల షిండే వ�
ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో అజిత్ పవార్ చేసిన తర్వాత ఆయనను ఉద్ధవ్ థాకరే కలుసుకోవడం ఇదే మొదటిసారి. శాసన సభా మండలి సభ్యుడైన ఉద్ధవ్ థాకరే బుధవారం కొద్దిసేపు సభాకార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఎన్సీపీ ఐక్యంగా ఉండాలని పవార్ను కోరారట. కానీ అందుకు ఆయన అంగీకరించలేదట. గంటసేపు జరిగిన సమావేశంలో ఆ నేతలు చర్చించిన ప్రముఖ విషయం ఇదేనట.
మరాఠా పార్టీలైన శివసేన, ఎన్సీపీలు సహాయ పార్టీలుగానే మిగిలిపోతున్నాయి. వాస్తవానికి మహారాష్ట్రలో తమ ఆధిపత్యం కోసం శివసేన, ఎన్సీపీలు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించడం లేదు. అయితే తాజా పరిస్థితులు మాత్రం వారికి సరిగ్గా కలిసొచ్చాయని అం�
తనకు అదే శాఖ కావాలని అజిత్ పట్టుబట్టి ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. క్యాబినెట్లో కీలకమైన ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖను అజిత్కు కేటాయించారు. వెంటనే ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు.
40 సీట్లు ఉన్న షిండే వర్గానికి ముఖ్యమంత్రి పదవితో పాటు ఎనిమిది మందికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇక కేవలం 30 స్థానాలే ఉన్న అజిత్ పవార్ వర్గానికి ఉప ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంత్రి పదవులు ఇచ్చారు.
అజిత్ పవార్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం పాలక బీజేపీ-శివసేన కూటమిలో చేరిన అనంతరం, జూలై 2న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికీ తమ పార్టీ చీఫ్ శరద్ పవారేనని, ఇప్పటికీ పార్టీ అత్యున్నత నాయకుడిగా ఉన్నారన
ఇప్పుడు అవే పరిస్థితుల్ని శరద్ పవార్ ఎదుర్కొంటున్నారు. పార్టీ తమకే చెందుతుందని అజిత్ పవార్ వర్గం చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయ్యారు. ఉద్దశ్ థాకరేకు సూచించినట్లుగా ఏ గుర్తు అయితే ఏముందని పవార్ అనుకోవట్లేదు. ఎన్సీపీ తమకే చెందుతుందని అ
యోలాలో ప్రజలు సంతోషంగా ఉన్నందున ఆయన క్షమాపణ చెప్పకూడదు. వారు నన్ను నాలుగుసార్లు ఎన్నుకున్నారు. ఆయన ఇలా క్షమాపణ చెబితే, రాష్ట్రంలోని చాలా మంది వద్దకు వెళ్లవలసి ఉంటుంది.
నాసిక్ జిల్లాలోని యోలా నుంచి మహారాష్ట్ర పర్యటనను ప్రారంభించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్.. శనివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ “మేము మహారాష్ట్ర వెలుపల కూడా ర్యాలీలు నిర్వహిస్తాము. నేను అలసిపోను, ప�