-
Home » nellore district
nellore district
ఒకప్పుడు క్లీన్స్వీప్.. ఇప్పుడు ఉనికే ప్రశ్నార్థకం..! ఆ జిల్లాలో వైసీపీకి ఎందుకీ పరిస్థితి..
ఒకప్పుడు హవా చెలాయించిన వైసీపీ.. ఇప్పుడు అదే చోట కళావిహీనంగా మారింది. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. పార్టీలో ఎలాంటి జోష్ నింపుతుంది..
ఉదయగిరిలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఫైట్.. అధికార పార్టీలో హాట్ టాపిక్గా అంతర్గత విభేదాలు.. మహిళ ఎంట్రీ..
కొందరు తనను రెండున్నరేళ్లలో తిరిగి అమెరికా పంపుతానని వాట్సప్ స్టేటస్ పెట్టుకుంటున్నారని.. అది వాళ్ల వల్ల సాధ్యం కాదంటున్నారు కాకర్ల సురేష్.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన టిప్పర్.. చిన్నారిసహా ఏడుగురు దుర్మరణం
Road Accident: ఏపీలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారును టిప్పర్ లారీ ఢీకొట్టింది.
లేడీడాన్ నిడిగుంట అరుణ అరెస్ట్.. కోవూరు పీఎస్కు తరలింపు
జీవిత ఖైదీ శ్రీకాంత్ ప్రియురాలు, నెల్లూరు జిల్లాలో లేడీడాన్గా పేరుగడించిన నిడిగుంట అరుణను (Aruna Arrest) పోలీసులు అరెస్టు చేశారు.
వైసీపీ నేతలకు బిగ్షాక్.. ప్రసన్నకుమార్ రెడ్డిసహా పలువురిపై కేసు నమోదు
మాజీ మంత్రి, వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతలపై దుర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
ఫోన్ పోయిందని జ్యోతిష్యుడి వద్దకెళ్లారు.. ఇంటికొచ్చి చిన్నారికి అట్లకాడతో వాతలు పెట్టారు.. పోలీసులు ఎంట్రీతో.. అసలేం జరిగిందంటే.?
నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదేళ్ల చిన్నారికి అట్లకాడతో వాతలు పెట్టారు.
పుష్ప 2 సినిమా స్టైల్ లో.. ఏపీలో రెచ్చిపోతున్న ఎర్రచందనం స్మగ్లర్లు..
ఎర్రచందనం దుంగలు లెక్కించగా మొత్తం 89 ఉన్నాయి. మార్కెట్ లో వాటి విలువ సుమారు 15 లక్షలు ఉంటుందని అంచనా వేశారు
నెల్లూరు జిల్లాలో వైసీపీని నడిపించే నాయకులు ఎవరు? ఎన్నికలకు ముందే టీడీపీలోకి వెళ్లిన పలువురు నేతలు
పర్టిక్యులర్గా ఒక సామాజికవర్గానికి చెందిన నేతలను చిన్నచూపు చూడటం వల్లే నెల్లూరులో వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.
ఏపీలో రెచ్చిపోయిన దొంగలు.. వేర్వేరు ప్రాంతాల్లో భారీ చోరీలు, పెద్ద మొత్తంలో నగదు నగలు అపహరణ
ఓ ఇంట్లో 20 లక్షలు విలువ చేసే బంగారు, నగదు అపహరించారు. మరో ఇంట్లో 10 లక్షల విలువ చేసే ఆభరణాలు, కేజీ వెండి, 5వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు దొంగలు.
బిట్రగుంట రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. నాలుగు రోజుల్లో రెండోసారి
నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఒక బోగి పట్టాలు తప్పిన వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇవాళ తెల్లవారు జామున ..