Home » nellore district
మహిళా శక్తి పేరుతో టీడీపీ డ్రామాలు చేస్తుంది. టీడీపీ నేత ఇంట్లో మనిషి వారం రోజుల నుంచి తన ఆర్తనాదాన్ని చెప్పుకుంటుంటే టీడీపీ, జనసేన నాయకులు కనీసo స్పందించడం లేదు.
నర్సాపూర్ - ధర్మవరం రైలుకు పెనుప్రమాదం తప్పింది. రైల్వే పట్టాలపై గుర్తు తెలియని దుండగులు రైలు పట్టాను అడ్డుగా పెట్టారు.
‘‘మా అమ్మ నన్ను చాలా క్రమశిక్షణతో పెంచారు..మొన్న కూడా ఒక చిన్న పదం తూలితే ఫోన్ చేసి తిట్టారు మా అమ్మ..మహిళలుకు అవకాశాలు కల్పిస్తే ప్రపంచాన్నే శాసిస్తారు..మహిళలను వంట గదికే పరిమితం చేయకుండా గుర్తింపు నిచ్చింది టిడిపి..మహిళలకి ఆర్థిక స్వాతత్య�
సుమారు 45 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితులపై జగన్ చర్చించారు.
నా కుటుంబానికి ఎటువంటి రాజకీయ చరిత్ర లేకపోయినా నేను ఎమ్మెల్యేగా గెలిచాను..కానీ నువ్వు నీ తాత, తండ్రీ సీఎంలుగా పనిచేసినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు.2024 ఎన్నికల్లో ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
Nara Lokesh : వైసీపీ ఫ్యాన్ పర్మినెంట్గా స్విచ్చాఫ్ చెయ్యండి. మీపై పడిన భారం తగ్గుతుంది. మీ కన్నీరు తుడిచే బాధ్యత నేను తీసుకుంటా.
నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుగాలమ్మ అమ్మవారికి గ్రామ జాతర నిర్వహిస్తామని ముందే చెప్పానని, అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ రాశానని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల రోజులైనా అనుమతి రాలేదని, ఎన్నికల కోడ్ ఉందని ఇవ్వ�
జలదిగ్బంధంలో నెల్లూరు కాలనీలు
ఏపీలోని నెల్లూరు జిల్లాలో రైలు ప్రమాదం తప్పింది. వేదాయపాలెం వద్ద భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదు.
ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయంలో పని చేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్ రాసలీలలు వెలుగు చూశాయి.