Home » nellore district
ఒక్కోసారి అంతే.. చిన్న గొడవ పెద్దదై.. చిలికి చిలికి గాలివానగా మారి చివరికి గ్రూపులుగా మారి కొట్లాటకు దిగి హత్యల వరకు వస్తుంది. సరిగ్గా నెల్లూరు జిల్లాలో ఇదే ఘటన జరిగింది. చిన్న అగ్గిపెట్ట దగ్గర మొదలైన వివాదం కాస్త రెండు గ్రూపుల మధ్య గొడవగా మా�
వేగంగా వెళ్తున్న గూడ్స్ రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన యువకుడు పట్టుతప్పి కిందపడిపోయాడు. అదే సమయంలో ప్రాణాలకు తెగించి రైల్వే ఉద్యోగి రూప్ కుమార్ యువకుడిని కాపాడాడు.
తన భార్య ఆత్మహత్యకు కారణమైందనే కోపంతో నెల్లూరు జిల్లాలో ఓకానిస్టేబుల్ మహిళపై హత్యాయత్నం చేశాడు.
Siddharth Devendar Singh:కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ధరమ్సింగ్ సోదరుడు దేవేందర్ సింగ్ కుమారుడు సిద్ధార్థ సింగ్ (28) మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్ధార్థ సింగ్ సవతి తల్లి ఇందూ చౌహాన్ ఈ హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరక�
Road accident in nellore district : టాప్ లేచిపోయింది ఏంటా అనుకుంటున్నారా….అవును నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కారు టాప్ లేచిపోయింది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయట పడి ప్రాణాలు దక్కించుకున్నారు. మంగళవారం ఉదయం తిరు�
Lady SI fell in love with a constable : నెల్లూరు జిల్లాలో కానిస్టేబుల్ తో ఓ లేడీ ఎస్సై జరుపుతున్న ప్రేమాయణం ఇప్పుడం సంచలనంగా మారింది. చివరికి ఈ విషయం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో దిశ పోలీసు స్టేషన్లో పని చేస్తున్న ఆ లేడీ ఎ్ససైని వీఆర్ కు పంపించారు. ఎస్సై వీఆర్ కు వెళ్ల�
Young Man allegedly murdered in Nellore : నెల్లూరుకు చెందిన యువకుడికి ఇటీవలే నిశ్చితార్ధం జరిగింది. మరో నెలరోజుల్లో పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. కానీ ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ ఆధివారం అర్ధరాత్రి ఆయువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణం�
prostitution racket through social media in chittoor district : సోషల్ మీడియా ప్లాట్ ఫాం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతోందనిపిస్తోంది కొన్ని సంఘటనలు చూస్తుంటే. సోషల్ మీడియా ద్వారా చిత్తూరు జిల్లాలో వ్యభిచారం నిరంతరాయంగా సాగుతోంది. జిల్లా నుంచే కాక పక్కనున్న నెల్లూరు, తమిళనాడ�
కరోనా సోకి చనిపోయిన వారి మృతదేహాలు ఖననం చేసే విషయంలో పలు దారుణాలు జరుగుతున్నాయి. కరోనా మృతదేహాలను గుంతల్లో పడేయటం..పొల్లాల్లో ఊడ్చుకెళ్లటం వంటివి చూశాం. ఇప్పుడు ఏపీలోని నెల్లూరుజిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కరోనా మహమ్మారికి గుర
నెల్లూరు జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. హరనాథపురంలో తల్లీ, కుమార్తె హత్య కేసులో నిందితుడు ఇంతియాజ్కు ఉరి శిక్ష విధిస్తూ తీర్పును చెప్పడం సంచలనం సృష్టించింది. ప్రధాన నిందితుడు ఇంతియాజ్కి ఉరిశిక్ష విధిస్తూ నెల్లూరు 8వ అదనప�