Home » New York
టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ శుభారంభం చేసింది.
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2024కు సమయం దగ్గరపడింది.
టీ20 ప్రపంచకప్ సమరం ఫ్యాన్స్ను అలరించేందుకు సిద్దమైంది.
పొట్టి ప్రపంచకప్లో పాల్గొనే భారత ఆటగాళ్లు రెండు బృందాలుగా అమెరికాకు చేరుకుంటారు.
అమెరికాలో హైదరాబాద్ కు చెందిన మరో విద్యార్థి మృతి చెందాడు.మూడు వారాల క్రితం కనిపించకుండా పోయిన హైదరాబాద్ కు చెందిన అబ్దుల్ మహ్మద్ అరాఫత్ ..
ఫాజిల్ ఖాన్ మృతదేహాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు అన్నివిధాల సహాయసహకారాలు అందిస్తామని భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది.
న్యూయార్క్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్లో ప్రముఖుల మైనపు బొమ్మలు ఏర్పాటు చేయడం అరుదైన గౌరవంగా భావిస్తారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు చోటు దక్కించుకున్న అక్కడ భారతీయ యోగా గురువుకి చోటు దక్కడం విశేషం.
జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారత్ జట్టు తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడాల్సి ఉంది. రెండో మ్యాచ్ జూన్ 9న పాకిస్థాన్ తో తలపడుతుంది.
ప్రస్తుతం విశాల్ న్యూయార్క్(New York) సిటీలో ఉన్నాడు. అక్కడ వీధుల్లో ఎవరో అమ్మాయితో విశాల్ చక్కర్లు కొడుతూ కనిపించారు.