Home » NIA
వైసీపీ ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. వైసీపీ చీఫ్ జగన్పై దాడి కేసుని ఎన్ఐఏకు అప్పగించేందుకు ఎందుకు భయపడుతున్నారు అని సీఎంని ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా గౌరవించడం లేదని మండిపడ్డారు. ఎన్ఐఏ ధర్యాప్తుతో నిజాల�
వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఎటాక్ కేసును హైకోర్టు ఆదేశాల మేదరకు జాతీయ దర్యాప్తు సంస్థ అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్ఐఏ అధికారులు విశాఖకు చేరుకున్న క్రమంలో హైడ్రామా నెలకొంది. ఎన్ఐఏ అధికారులు ఈ
విశాఖపట్టణం : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కత్తి కేసులో ఎన్ఐఏకి మొదట్లోనే ఆటంకాలు ఎదురయ్యాయి. కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని విశాఖ పోలీసులను కోరితే…ఇవ్వం…ప్రభుత్వ అనుమతితోనే ఇస్తామని తేల్చిచెప్పింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వ డ�
గన్పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై దాడి కేసు NIAకి బదిలి అయ్యింది. జగన్పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.