NIA

    బిగ్ డెవలప్ మెంట్ : పుల్వామా దాడి కారు ఓనర్ ని గుర్తించిన NIA

    February 25, 2019 / 03:35 PM IST

    పుల్వామా ఉగ్రదాడి కేసు విచారణలో NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అత్యంత వేగంగా పురోగతి సాధించింది. దాడికి ఉపయోగించిన కారు,దాని ఓనర్ ని గుర్తించినట్లు సోమవారం(ఫిబ్రవరి-25,2019) NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) తెలిపింది.  ఫోరెన్సిక్,ఆటో మొబైల�

    జగన్ పై హత్యాయత్నం కేసు: ఫిబ్రవరి 12కి వాయిదా

    January 30, 2019 / 11:23 AM IST

    విజయవాడ: వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం కేసు, ఏపీ హై కోర్టులో బుధవారం విచారణ జరిగింది. జగన్ పై దాడి కేసులో ఏ మెటీరియల్ ఆధారంగా ఎన్ఐఏ విచారణకు అంగీకరించిందో తెలపాలని గతంలో హై కోర్టు ఆదేశించడంతో ఎన్ఐఏ అధికారులు బుధవారం కౌంటర్ దాఖలు చేశారు. తమ

    హైదరాబాద్ లోనే బోధ్ గయా పేలుళ్లకు కుట్ర

    January 29, 2019 / 02:59 AM IST

    ఏడాది క్రితం బీహార్ లోని బోధ్ గయలో మూడు పేలుళ్లకు హైదరాబాద్ లోని కుట్ర జరిగిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. అప్పట్లో మారేడ్ పల్లి ప్రాంతంలో తలదాచుకున్న సూత్రధారి కౌసర్ పర్యవేక్షణలోనే ఈ పేలుళ్లు జరిగాయని తెలిపారు. ఈ కేసులో సోమవారం(జనవరి

    జగన్ దాడి : శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

    January 18, 2019 / 07:25 AM IST

    విజయవాడ : జగన్‌పై జరిగిన కత్తి దాడి కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఆయనపై దాడి చేసిన శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితుడిని ఎన్ఐఏ అధికారులు జనవరి 18వ తేదీ శుక్రవారం కోర్టు ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వాదనలు విన్నారు. �

    ఎన్ఐఏ VS సిట్ : కోర్టుకు శ్రీనివాసరావు

    January 18, 2019 / 01:12 AM IST

    విజయవాడ : జగన్‌పై దాడి కేసులో ట్విస్టులే ట్విస్టులు. అధికార…ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ..దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నిన్నటి వరకు ఈ కేసును దర్యాప్తు చేసిన సిట్‌…ఇప్పుడు విచారిస్తున్న ఎన్‌ఐఏ మధ్య చిచ్చు రేగింది. సిట్

    వైసీపీకి సూటి ప్రశ్న: వ్యవస్ధపై నమ్మకం లేకపోతే ఏపీలో ఎలా పోటీ చేస్తున్నారు

    January 15, 2019 / 12:29 PM IST

    చిత్తూరు: ఏపీ పోలీసులపై నమ్మకం లేకపోతే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఏపీలో ఎందుకు పోటీ చేస్తోందని సీఎం చంద్రబాబు,వైసీపీ అధినేత జగన్ ను ప్రశ్నించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన స్వగ్రామం నారావారిపల్లెకు వచ్చిన ఆయన మంగళవారం సంక్రాంతి వే�

    లేఖలో ఏముంది: జగన్ పైదాడి గురించి 24 పేజీల లేఖ రాసుకున్న నిందితుడు

    January 15, 2019 / 11:26 AM IST

    హైదరాబాద్:  ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం కేసు నిందితుడు శ్రీనివాసరావును మంగళవారం NIA అధికారులు విచారిస్తున్నారు. జైల్లో ఉన్న రోజుల్లో అసలు జగన్ పై దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో అని 24 పేజీల లేఖ రాసుకున్నానని శ్రీనివాసరావు తెలిపాడు.  

    జగన్‌పై దాడి కేసు : శ్రీనివాసరావు ఏం చెప్పాడు

    January 14, 2019 / 03:29 PM IST

    హైదరాబాద్: వైసీపీ చీఫ్ జగన్‌పై దాడి కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. 7రోజుల పాటు నిందితుడు శ్రీనివాస్‌రావును కస్టడీలోకి తీసుకున్న అధికారులు మాదాపూర్‌లోని NIA కార్యాలయంలో కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాదుల సమక్షంలో జనవరి 13వ తేదీ ఆదివారం వ�

    ప్రధానికి బాబు నిరసన లేఖ: ఎన్‌ఐఏ చట్టానికి వ్యతిరేకం

    January 12, 2019 / 08:44 AM IST

    అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  5 పేజీల లేఖ రాశారు. వైఎస్ ఆర్ పార్టీ అధినేత జగన్‌పై ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా

    జగన్ పై దాడి కేసు : ఎన్ఐఏ విచారణ వేగవంతం

    January 11, 2019 / 10:23 AM IST

10TV Telugu News