Home » NIA
ఏడాది క్రితం బీహార్ లోని బోధ్ గయలో మూడు పేలుళ్లకు హైదరాబాద్ లోని కుట్ర జరిగిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. అప్పట్లో మారేడ్ పల్లి ప్రాంతంలో తలదాచుకున్న సూత్రధారి కౌసర్ పర్యవేక్షణలోనే ఈ పేలుళ్లు జరిగాయని తెలిపారు. ఈ కేసులో సోమవారం(జనవరి
విజయవాడ : జగన్పై జరిగిన కత్తి దాడి కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఆయనపై దాడి చేసిన శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితుడిని ఎన్ఐఏ అధికారులు జనవరి 18వ తేదీ శుక్రవారం కోర్టు ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వాదనలు విన్నారు. �
విజయవాడ : జగన్పై దాడి కేసులో ట్విస్టులే ట్విస్టులు. అధికార…ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ..దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నిన్నటి వరకు ఈ కేసును దర్యాప్తు చేసిన సిట్…ఇప్పుడు విచారిస్తున్న ఎన్ఐఏ మధ్య చిచ్చు రేగింది. సిట్
చిత్తూరు: ఏపీ పోలీసులపై నమ్మకం లేకపోతే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎందుకు పోటీ చేస్తోందని సీఎం చంద్రబాబు,వైసీపీ అధినేత జగన్ ను ప్రశ్నించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన స్వగ్రామం నారావారిపల్లెకు వచ్చిన ఆయన మంగళవారం సంక్రాంతి వే�
హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం కేసు నిందితుడు శ్రీనివాసరావును మంగళవారం NIA అధికారులు విచారిస్తున్నారు. జైల్లో ఉన్న రోజుల్లో అసలు జగన్ పై దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో అని 24 పేజీల లేఖ రాసుకున్నానని శ్రీనివాసరావు తెలిపాడు.  
హైదరాబాద్: వైసీపీ చీఫ్ జగన్పై దాడి కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. 7రోజుల పాటు నిందితుడు శ్రీనివాస్రావును కస్టడీలోకి తీసుకున్న అధికారులు మాదాపూర్లోని NIA కార్యాలయంలో కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాదుల సమక్షంలో జనవరి 13వ తేదీ ఆదివారం వ�
అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 5 పేజీల లేఖ రాశారు. వైఎస్ ఆర్ పార్టీ అధినేత జగన్పై ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా
వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ విచారణ వేగవంతం అయింది.