NIA

    కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు…దావూద్ హస్తం ఉందన్న NIA

    October 15, 2020 / 07:50 PM IST

    Dawood Link Suspected In Kerala Gold Smuggling సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం, డీ గ్యాంగ్ పాత్ర ఉన్నట్టుగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)భావిస్తోంది. ఈ మేరకు బుధవారం కొచ్చిలోని ప్రత్యేక న్యాయస్థానంకి NIA తెలియజేసింది.

    భారీ కుట్ర భగ్నం, 09 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

    September 19, 2020 / 09:46 AM IST

    NIA raids  : దేశంలో భారీ ఉగ్రకుట్రను NIA (National Investigation Agency) భగ్నం చేసింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు..09 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదులను పట్టుకోవడం కలకలం రేపింది. ఢిల్లీలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నారని తేలింది. గత కొద్ద�

    భారత్ లోని 12 రాష్ట్రాల్లో ‘మోస్ట్ యాక్టీవ్’గా ISIS

    September 17, 2020 / 09:55 PM IST

    ఐసిస్‌ ఉగ్రసంస్థ చాలా యాక్టివ్‌గా ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తెలిపింది. వాటిల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ‌కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, జమ్మూ

    భీమా కోరేగావ్ కేసు..వరవర రావు ఇద్దరు అల్లుళ్లకు NIA సమన్లు

    September 7, 2020 / 08:19 PM IST

    భీమా కోరేగావ్ కేసులో విప్లవ రచయిత వరవర రావు ఇద్దరు అల్లుళ్లకు NIA సమన్లను జారీ చేసింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే వరవర రావు..అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 160, 91 కింద వరవర రావు ఇద్దరు అల్లుళ్లకు NIA సమన్లు జారీ చేసింది. వి�

    గోల్డ్ స్కామ్… స్వప్నా సురేష్ కేరళ కొత్త మహిళా విలన్ గా ఎలా బయటపడింది

    July 19, 2020 / 09:48 PM IST

    కేరళ గోల్డ్ స్కాంకు సంబంధించి “స్వప్నా సురేష్” పేరు కొన్ని రోజులుగా ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అనేకమంది కీలక నిందితులలో ఆమె ఒకరు మాత్రమే అయినప్పటికీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీటుకు ఎసరు పెట్టే అవకాశం ఉన్న బంగారు కు�

    కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసును ఎన్ ఐఏకు అప్పగించిన కేంద్రం

    July 9, 2020 / 10:02 PM IST

    కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసును ఎన్ఐఏ విచారించనుంది. సీఎంవోలో పన

    కంటికి కనబడని మారణాయుధం టెక్నాలజీ- ‘మా గంగానది’ ట్రైలర్

    June 29, 2020 / 04:49 PM IST

    కామెడీ కింగ్ అలీ, నియా హీరో హీరోయిన్లుగా ర‌వికుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో మూకాంబికా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వి.బాల నాగేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వి.నాగేశ్వ‌ర‌రావు, సూర్య‌వంత‌రం, ఎం.ఎన్‌.యు.సుధాక‌ర్ నిర్మిస్తోన్న చిత్రం ‘మా గంగానది’.. ‘అంత ప్ర‌వ

    పుల్వామా ఎటాక్…ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది వీళ్లే

    March 3, 2020 / 02:41 PM IST

    భారతీయులు మర్చిపోలేని రోజు ఫిబ్రవరి-14,2019. కశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ జరిపిన టెర్రర్ ఎటాక్ లో 40మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనను దేశ ప్రజలెవ్వరూ మర్చిపోలేదు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారణంగా

    NIAకు లేఖ : ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో మోడీ,షా,కోహ్లీ

    October 30, 2019 / 02:26 AM IST

    రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ,కేంద్రహోంమంత్రి అమిత్ షా,టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా పలువురు ప్రముఖులను హతమార్చేందుకు ఓ ఉగ్రసంస్థ కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ మేరకు ఉగ్రవాద సంస్థ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ(

    నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్

    May 16, 2019 / 03:01 PM IST

    హైదరాబాద్: నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తున్న ఓవ్యక్తి గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితుడు ఆర్మీ, ఎన్ఐఏ, ఐపీఎస్ ఆఫీసర్ని అని చెప్పి  బెదిరింపులకు పాల్పడుతున్నాడని హైదరాబాద్ న�

10TV Telugu News