NIA

    కేరళలో NIA సోదాలు

    April 28, 2019 / 11:29 AM IST

    కేరళ: జాతీయ దర్యాప్తు సంస్ధ NIA కి చెందిన అధికారులు ఆదివారం కేరళలోని కాసరగోడ్, పాలక్కాడ్ లలో సోదాలు నిర్వహిస్తునారు. 2016 లో కాసర్ గోడ్ లో మిస్సైన 21 మంది యువకులు ఉగ్రవాద సంస్ధల్లో చేరిన కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి .  కాసర్ గోడ్ లోని ఇద�

    శ్రీలంక బాంబు పేలుళ్లు : హైదరాబాద్ లో అలర్ట్ 

    April 22, 2019 / 04:49 AM IST

    ఎక్కడ ఏ బాంబు పేలుళ్లు జరిగినా దానికి మూలాలు హైదరాబాద్ నగరంతో ముడిపడి ఉంటున్నాయి.

    ఉగ్రవాదులతో లింకులు : హైదరాబాద్‌లో యువతి అరెస్ట్

    April 21, 2019 / 02:55 PM IST

    హైదరాబాద్ లో ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ.. తాజాగా ఆదివారం (ఏప్రిల్ 21,2019) ఓ యువతిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర వార్దాకు చెందిన మైమున అనే యువత�

    టెర్రర్ హంట్ : హైదరాబాద్‌లో ఐసిస్ సానుభూతిపరుడు అరెస్ట్

    April 20, 2019 / 10:08 AM IST

    హైదరాబాద్ లో మరోసారి ఉగ్ర లింకులు బయపడ్డాయి. ఉగ్రవాద సంస్థ ఐసిస్ సానుభూతిపరుడు హైదరాబాద్ లో పట్టుబడ్డాడు. ఎన్ఐఏ అధికారులు ఐసిస్ సానుభూతిపరుడు తహాని

    2017 నాటి దాడి కేసులో ఉగ్రవాది అరెస్టు

    April 14, 2019 / 12:36 PM IST

    జమ్మూకాశ్మీర్: జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)  అధికారులు ఆదివారం ఇర్షాజ్ అహ్మద్ రేషి అనే ఉగ్రవాదిని అరెస్టు చేశారు.  2017 లో జమ్మూ కాశ్మీర్ లోని  లెథపోరాలో  సీఆర్‌పీఎఫ్ సెంటర్‌పై జరిగిన దాడి ఘటనలో 5వ నిందితుడని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. ఈ ద�

    ఉగ్రవాదాన్ని ఉరికించి కొడతాం…JKLF చీఫ్ అరెస్ట్

    April 10, 2019 / 07:06 AM IST

    జమ్మూ అండ్ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF) చీఫ్ యాసిన్ మాలిక్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. టెర్రర్ ఫండింగ్, వేర్పాటువాద గ్రూప్ లకు సంబంధించిన కేసులోఆయనను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.

    వేర్పాటువాద నేతలకు NIA సమన్లు : కేంద్రం కఠిన వైఖరి

    March 9, 2019 / 04:18 PM IST

    శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లోని వేర్పాటువాద నేతలపై కేంద్రం ఉచ్చు బిగిస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో  NIA  ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.  హురియత్ నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్, మరో వేర్పాటు వాద నేత సైయద్ అలీ షా గిలానీ కుమా

    ఎన్ఐఏ కార్యాలయాన్ని ప్రారంభించిన రాజ్ నాథ్ సింగ్ 

    March 1, 2019 / 07:36 AM IST

    హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్‌లో ఎన్‌ఐఏ ప్రాంతీయ నూతన కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ. 45 కోట్ల వ్యయంతో ఈ నూతన కార్యాలయం, నివాస సముదాయాలను నిర్మించారు. 2016న �

    బిగ్ డెవలప్ మెంట్ : పుల్వామా దాడి కారు ఓనర్ ని గుర్తించిన NIA

    February 25, 2019 / 03:35 PM IST

    పుల్వామా ఉగ్రదాడి కేసు విచారణలో NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అత్యంత వేగంగా పురోగతి సాధించింది. దాడికి ఉపయోగించిన కారు,దాని ఓనర్ ని గుర్తించినట్లు సోమవారం(ఫిబ్రవరి-25,2019) NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) తెలిపింది.  ఫోరెన్సిక్,ఆటో మొబైల�

    జగన్ పై హత్యాయత్నం కేసు: ఫిబ్రవరి 12కి వాయిదా

    January 30, 2019 / 11:23 AM IST

    విజయవాడ: వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం కేసు, ఏపీ హై కోర్టులో బుధవారం విచారణ జరిగింది. జగన్ పై దాడి కేసులో ఏ మెటీరియల్ ఆధారంగా ఎన్ఐఏ విచారణకు అంగీకరించిందో తెలపాలని గతంలో హై కోర్టు ఆదేశించడంతో ఎన్ఐఏ అధికారులు బుధవారం కౌంటర్ దాఖలు చేశారు. తమ

10TV Telugu News