Home » Noida
క్లియో కౌంటీ సొసైటీలో ఉంటున్న షెఫాలీ కౌల్ అనే మహిళ ఇంట్లో అనిత అనే 20 ఏళ్ల యువతి పని చేస్తుండేది. ఈ క్రమంలో షెఫాలీ ఆమెను వేధింపులకు గురి చేసింది. దీంతో ఆమె పనికి నిరాకరిచింది. తాజాగా తన ఇంట్లో పని చేసేందుకు రమ్మని అనితను కోరింది షెఫాలి.
కార్లతో నడిరోడ్డుపై స్టంట్లు చేశారు కొందరు విద్యార్థులు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో చోటుచేసుకుంది. వైట్ టొయోటా ఫార్చునర్ ఎస్వీయూ కార్లతో నోయిడాలోని సెక్టార్ 126 ప్రాంతంలో రోడ్�
ఉత్తరప్రదేశ్లో విషాదం నెలకొంది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ ఒకరి ప్రాణం తీసింది. ఓ వ్యక్తి మద్యం తాగి డ్రైవింగ్ చేయడంతో కారు ముగ్గురు చిన్నారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందారు.
Jio True 5G Service : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో 5G నెట్వర్క్ మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది. టెలికాం ఆపరేటర్ ఇప్పుడు ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, ఇతర ప్రధాన ప్రదేశాలతో సహా ఢిల్లీ-NCR ప్రాంతంలో స్టాండెర్డ్ అలోన్ (SA) 5G నెట్�
ఈ విషయమై సీనియర్ పోలీసు అధికారి సమిత్ పాటిల్ మాట్లాడుతూ ‘‘ఈ కేసులో విచారణ అనంతరం కూడా అనుమానితులెవరో తెలియలేదు. అందుకే మా బృందాలు నేరస్థలానికి సమీపంలోని సీసీటీవీలను పరీక్షించింది. 97 సిమ్ కార్డ్లను ట్రాక్ చేసింది. చోరీ సమయంలో నిందితుల సిమ్
నోయిడాలోని హైడి పార్క్ సొసైటీ సెక్టార్ 78లో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. రెసిడెంట్ బాడీ ఎన్నికల్లో సెక్యూరిటీ సిబ్బంది ఓ వర్గానికి అనుకూలంగా పనిచేస్తోందని మరో వర్గం వారు ఆరోపిస్తూ వారిపై దాడికి దిగారు. మహిళా సెక్యూరిటీ సిబ్బందిని కొందరు మహిళలు క�
జొమాటో డెలివరీ బాయ్ను హౌజింగ్ సొసైటీలోకి అనుమతించే విషయంలో సెక్యూరిటీ గార్డుకు, డెలివరీ బాయ్కు మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
Noida: కొద్ది రోజుల క్రితం గ్రేటర్ నోయిడాలో ఒక మహిళ సెక్యూరిటీ గార్డు పట్ల అమర్యాదపూర్వకంగా ప్రవర్తించిన ఘటన చర్చనీయాంశమైంది. సెక్యూరిటీ గార్డును దుర్భషలాడుతూ ఆమె చేసిన వీరంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ ఘటన అన�
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజులగా భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. వర్షాలు మరింతగా కురిసే అవకాశాలు ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో ఎలర్ట్ జారీ చేసింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం నోయిడాలోని సెక్టార్ 21లోని జలవాయు విహార్లోని ఒక రెసిడెన్షియల్ సొసైటీ ప్రహారీ గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగు మరణించారు. తొమ్మిది మందికి ..