Home » Noida
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. నోయిడాకు చెందిన 20ఏళ్ల వ్యక్తి తన కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాలో భారీ మొత్తం నగదు జమ కావడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.
ఆ వృద్ధాశ్రమంపై పోలీసులు దాడిచేసి 42 మందిని రక్షించారు.
నోయిడాలోని సూపర్ టెక్ కేప్ టౌన్ సొసైటీలో ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనపై ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ కొత్త బిజినెస్లోకి అడుగు పెట్టారు. ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు వెళ్లే దారిలోనే తాను కూడా వెళ్లి ఈ కొత్త వ్యాపారాన్ని ఎంచుకోవడం విశేషం.
మోటివేషనల్ స్పీకర్ వివేక్ బింద్రాపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా భార్య యానికాపై గృహ హింసకు పాల్పడ్డారంటూ కేసు నమోదైంది.
Noida Hit And Run : ఈ ఘటన తర్వాత కారుని నడుపుతున్న వ్యక్తి మరింత స్పీడ్ తో ముందుకి వెళ్లిపోయాడు. అతడు కారుని ఆపలేదు.
లాయర్ బంగ్లాలో వెతకగా బాత్ రూమ్ లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె భర్త నితిన్ మాత్రం కనపించలేదు.
లిఫ్టులో సమస్య తలెత్తిన సమయంలో ఆ వృద్ధురాలు మాత్రమే అందులో ఉందని అధికారులు తెలిపారు.
మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీకి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హిండన్ నది ఉగ్రరూపం దాల్చడంతో ఉత్తర్ ప్రదేశ్లోని నోయిడా ప్రజలు వణికిపోతున్నారు.