Home » notification
వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 25 నియోజకవర్గాలకు డిసెంబర్ నెలాఖరు లోపు కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు ఏమైనా ఉంటే వారం రోజుల్లో�
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజిలకి సంబంధించిన MBBS, BDS, ఆయుష్, వెటర్నరీ, పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET) సంవత్సరానికి ఒకసారి మాత్రం నిర్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ అర్హత గల అభ్యర్ధుల కోసం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్(CHSL) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో విభాగాల వారీగా పోస్టల్ అసిస్టెంట్ (PA), సార్టింగ్ అసిస్టె�
కొత్త మద్యం పాలసీ ప్రకారం లైసెన్సులు జారీ చేసేందుకు ఎక్సైజ్శాఖ శుక్రవారం (నవంబర్ 29, 2019)న నోటిఫికేషన్ జారీ చేయనుంది. గతంలో జిల్లా స్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బార్ల సంఖ్యను బట్టి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చేవారు. కానీ.. ఈసారి ఎక్సైజ్ కమిషన�
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. ఈ మేరకు 1,113 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల జాతరను కొనసాగిస్తోంది. రాష్ట్రంలో మరో ఉద్యోగాల ప్రకటన వెలువడనుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వార్డు వలంటీర్ పోస్టులను నవంబర్ 3 వ వారానికల్లా పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ వలంటీర్ల పోస్టులు ఖా�
ఏపీలో గ్రామ వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. పలు కారణాలతో 9 వేల 674 వాలంటీర్ల పోస్టుల భర్తీకి 2019, అక్టోబర్ 26వ తేదీ శనివారం నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. నవంబర్ 01వ తేదీ నుంచి భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది. నవంబర్ 10 �
తెలంగాణలో పారా మెడికల్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మొదటి విడత నోటిఫికేషన్ విడుదల అయింది.
మూడు రోజుల్లో 100శాతం ఆర్టీసీ బస్సులు నడిచి తీరాలని అందుకు అవసరమైన సిబ్బంది నియమించుకోవాలని ఆర్టీసీ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ అధికారులు డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలపై ఫోకస్ పెట్టారు. ఆర్టీసీలో తాత్క�
రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ప్రతీ ఏటా జనవరిలో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రభుత్వ శాఖల్లో వివధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ జనవరిలో భర్తీ చేస్తామని తెలిపారు.