Home » notification
ఏప్రిల్ 18న జరుగనున్న లోక్ సభ రెండో విడత ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ మార్చి 19 మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో ఒకే దశలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు జరిగే పోలింగ్కు నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏప్రిల్ 11న జరిగే ఎ
సాధారణ ఎన్నికలకు ఇప్పటికే ఎలక్షన్ కమీషన్ షెడ్యూల్ ప్రకటించగా.. ఇవాళ(18 మార్చి 2019) 10గంటలకు నోటిఫికేషన్జను విడుదల చేయనుంది. ఏపీ అసెంబ్లీతోపాటు 25 ఎంపీ, తెలంగాణలో 17 సహా మొత్తం 91 లోక్సభ స్థానాలకు తొలివిడత ఎన్నికలు జరగనుండగా.. నోటిఫికేషన్ విడుదలైన ర�
హైదరాబాద్: ఏప్రిల్ 11న జరిగే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్కుమార్ చెప్పారు. మార్చి 18 సోమవారం నోటిఫికేషన్ జారీ చేసి ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన �
డిప్లామా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), డిప్లామా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాల కోసం డీఈఈసెట్ – 2019 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మే 22వ తేదీన నిర్వహించనున్నట్లు కన్వీనర్ సత్యనారాయణరెడ్డి వెల్లడించా
దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 1,03,769 లెవల్ 1 పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) పోస్టుల కోసం ధరఖాస్తులు కోరుతోంది. పోస్టులు : అసిస్టెంట్ (వర్క్ షాప్), అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ సీ అండ్ డబ్ల్యూ, అసిస్టెంట్ డిపోట్
లోక్సభ ఎన్నికల షెడ్యూల్పై ఉత్కంఠ నెలకొంది. షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో 2019 సాధారణ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సి
తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో 2019 – 20 ఏడాదికి గాను అడ్మిషన్ల కోసం TS ICET -2019 నోటిఫికేషన్ విడుదల కానుంది. గతంలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని అనుకున్నా..కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. మార్చి 08వ తేదీ శుక్రవారం రిలీజ్ చేస్తామని ఐసెట�
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీ అటవీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెట్ బీట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఫిబ్రవరి 12న ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదల కాగా, ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ మంగళవారం(మార్చి-5.2019) నుంచి ప్రారం�
ఢిల్లీ : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యుల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అటు శ్రీకాకుళం, విజయన�