Home » notification
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను సోమవారం విడుదల చేసిన ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ను నేడు విడుదల చేయబోతుంది. మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా.. ఈ నెల 28వ తేద�
ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( APPSC) ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సంబం
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2019కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ను మంగళవారం (ఫిబ్రవరి 19,2019)న విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర అటవీ, పర్యావరణ విభాగంలోని అధికారి పోస్టులను భర్తీ చేస్తారు. * విద్యా అర్హులు: సం�
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ‘సివిల్ సర్వీసెస్ -2019’ నోటిఫికేషన్ను మంగళవారం (ఫిబ్రవరి 19, 2019)న విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 18 వరకు
ఆంధ్ర ప్రదేశ్ సెరికల్చర్ సర్వీస్ విభాగంలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 6 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు మార్చి 26లోగా ప�
ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ & ఫుడ్(హెల్త్) అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ విభాగంలో ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభా
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి మంగళవారం(ఫిబ్రవరి-12,2019) ఏపీపీఎస్సీ ఐదు నోటిఫికేషన్లు జారీ చేసింది. 550 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. జారీ అయిన నోటిఫికేషన్లలో ఫారెస్ట్
ఆంధ్రప్రదేశ్లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 2019-20 సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు JNTU అనంతరపురం ‘APECET-2019’ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం BE, B-TECH, B-Pharmacy కోర్సుల్లో సీట�
గురుకుల విద్యాలయాల సంస్థ ఏపీ రాష్ట్రంలోని 38 సాధారణ, 12 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2019-20కి గాను ఐదో తరగతి (ఈఎం)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత : సంబంధిత జిల్లాల్లో 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో నిరవధికంగా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొ�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. గురుకులాల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాబోయె విద్యా సంవత్సరంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 119 మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యా సంస్థల్లో 4,322 పోస్టుల �