Home » ODI World Cup-2023
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
వన్డే వరల్డ్ కప్కోసం 18మందితో కూడిన ప్రిలిమనరీ (ప్రాథమిక) జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023లో పాల్గొనే జట్లు ఏవో తెలిసిపోయాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి.
సూపర్ సిక్స్ లో శ్రీలంక, జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, వెస్టిండీస్, ఒమన్ ఆడాయి.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023కు క్వాలిఫయర్ మ్యాచ్లలో శ్రీలంక ఇప్పటికే అర్హత సాధించింది. రెండో బెర్తు కోసం స్కాట్లాండ్, నెదర్లాండ్లు పోటీపడనున్నాయి.
ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ను ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ షాకిచ్చింది. వన్డే వరల్డ్ కప్లో పాకిస్థాన్ జట్టు ఆడే స్టేడియాలను మార్పు చేయాలని పాకిస్థాన్ చేసిన విజ్ఞప్తులను ఐసీసీ పట్టించుకోలేదు.
ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. ఐసీసీ మంగళవారం అధికారికంగా షెడ్యూల్ ను విడుదల చేసింది.
భారత్ ఆడే మ్యాచుల్లో ఒక మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగనుంది. అలాగే...
ఇంగ్లీష్ విల్లో బ్యాట్ల ధరతో పోలిస్తే కశ్మీర్ విల్లో బ్యాట్ల ధర తక్కువ. దీనికితోడు నాణ్యతలోనూ ఉత్తమంగా ఉంటాయి. ఈ ఏడాది చివరిలో ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీలో వీటిని తొలిసారి వినియోగించనున్నారు.