Home » ODI World Cup-2023
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam)కు పోలీసులు జరిమానా విధించారు. ఆయన అతి వేగంతో కారు నడపడమే అందుకు కారణం.
టీమ్ఇండియా అంటే చాలు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ విద్వేషంతో రగిలిపోతాడు. ఎప్పుడు టీమ్ఇండియాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు.
వన్డే ప్రపంచకప్ ముందు వరుస విజయాలతో భారత జట్టు మంచి జోష్లో ఉంది. జట్టు కూర్పు విషయంలో దాదాపుగా ఓ స్పష్టత వచ్చింది. అయితే.. ఇప్పుడు భారత అభిమానులను ఓ విషయం కలవరపెడుతోంది.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు ఎంత మొత్తం ప్రైజ్మనీగా లభించనుంది..? రన్నరప్ జట్టుకు ఎంత ఇస్తారు..?
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ (ODI World Cup) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ముందు దక్షిణాఫ్రికా(South Afirca)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
సెప్టెంబర్ 29న ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ నిర్వహణపై గందరగోళం ఏర్పడింది.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీకి సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో ఈ టోర్నీలో పాల్గొనే అన్ని దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) నుంచి గోల్డెన్ టికెట్ అందుకోవడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ టికెట్ను బీసీసీఐ నుంచి అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే దాదాపుగా అన్ని టీమ్లు తమ జట్లను ప్రకటించగా తాజాగా అఫ్గానిస్తాన్ కూడా తమ జట్టును వెల్లడించింది.
Harbhajan Singh – Chahal : వన్డే ప్రపంచకప్ జట్టులో స్పిన్నర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal) కు చోటు కల్పించకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. త్వరలో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మెగా టోర్నమెంట్ కోసం భారత జట్టును బీసీసీఐ (