Home » ODI World Cup-2023
వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి మొదలుకానుంది. ఈ క్రమంలో ముందుగా వార్మప్ మ్యాచులు జరుగుతున్నాయి.
2011 సమయంలో సామాజిక మాధ్యమాల ప్రభావం తక్కువ. పేపర్లు, టీవీలే ఎక్కువగా ఉండేవి. దక్షిణాఫ్రికా జట్టుపై ఓటమి తరువాత మీడియా ..
స్టేడియంలో అభిమానులు లేకుండానే ఈ వార్మప్ మ్యాచ్ జరిగింది.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ (ODI World Cup) జరగనున్న సంగతి తెలిసిందే. మొత్తం 10 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి.
స్వదేశంలో అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న వన్డే ప్రపంచకప్ ( ODI World Cup) లో పాల్గొనే భారత తుది జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది.
భారత అభిమానులకు అఫ్గానిస్థాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్ సుపరిచితుడే. ఐపీఎల్ 2023లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తో గొడవ పెట్టుకున్న ఇతడిని భారత అభిమానులు అంత త్వరగా మరిచిపోరు.
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ను ఇదే విషయంపై మీడియా ప్రశ్నించింది. వన్డే వరల్డ్ కప్లో రవిచంద్ర అశ్విన్ కు చోటు దక్కుతుందా అని ప్రశ్నించగా..
ఈ వార్మప్ మ్యాచ్ మైదానంలో ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే బీసీసీఐ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.
టీమ్ఇండియాకు మొట్ట మొదటి వన్డే ప్రపంచకప్ను అందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapi Dev) ను కిడ్నాప్ చేస్తున్న ఓ వీడియో సోమవారం వైరల్గా మారిన సంగతి తెలిసిందే.
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను టీమ్ఇండియా సొంతం చేసుకుంది. ఇక నామ మాత్రమైన చివరి వన్డే రాజ్కోట్ వేదికగా బుధవారం జరగనుంది.