Home » ODI World Cup-2023
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు, సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉప్పల్ మైదానంలో పుష్ప స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
విరాట్ కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ స్టోరీకి అనుబంధంగా అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాశారు..
టీమ్ఇండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను యువ ఆటగాడు సంజు శాంసన్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.
ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులకు అనుమతి ఇవ్వడంతో టాలీవుడ్ నటులు మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్గా మారాయి.
భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఓపెనింగ్ సెర్మనీని ఎంతో ఘనంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహిస్తుందని అంతా భావిస్తున్నారు.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో భారత్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
వన్డే ప్రపంచకప్ (ODI World Cup) 2023 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న ఈ మెగాటోర్నీలో మొత్తం 10 జట్లు కప్పుకోసం పోటీ పడనున్నాయి.
ఆసియా గేమ్స్ 2023లో భాగంగా క్రికెట్ విభాగంలో టీమిండియా బ్యాటర్ యశస్వీ జైస్వాల్ 49 బంతుల్లో 100 పరుగులు చేశాడు. దీంతో అతను టీ20 ఫార్మాట్ లో భారత్ జట్టు తరపున సరికొత్త రికార్డును సృష్టించాడు.
భారత్ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ చరిత్రలో రెండు సార్లు విజేతగా నిలిచింది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకుంది. 2011లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో రెండోసారి వరల్డ్ కప్ విజేతగా భారత్ జట్టు నిలిచింద
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్నీకి మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.