Home » ODI World Cup-2023
Venkatesh met VIV Richards : మన దేశంలో క్రికెట్ను ఓ ఆటలా కాదు ఓ మతంలా భావిస్తారు. టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్కు క్రికెట్ పై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అసలుసిసలైన సమరం ఇవాళ మొదలవనుంది. బుధవారం మధ్యాహ్నం 2గంటలకు ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించ�
భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అసలుసిసలైన సమరం ఇవాళ జరగనుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2గంటలకు
వాంఖడే స్టేడియం వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫస్ట్ సెమీఫైనల్లో మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించింది.
ట్విటర్ లో వాంఖడే స్టేడియంకు బెదిరింపు సందేశం రావడంతో ముంబై పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో
వరల్డ్ కప్ 2023లో వాంఖడే స్టేడియంలో నాలుగు మ్యాచ్ లు జరిగాయి. మొదటి ఇన్నింగ్స్ లో పవర్ ప్లే ముగిసే సమయానికి, రెండో ఇన్నింగ్స్ లో పవర్ ప్లే ముగిసే సమయానికి బ్యాటర్లు పరుగులు రాబట్టే విషయంలో చాలా తేడా ఉంది.
వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు.
ప్రఖ్యాత పాకిస్థానీ ఇస్లామిక్ టెలివిజన్ బోధకుడు మౌలానా తారిఖ్ జమీల్ గురించి ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతున్న వీడియో ఉంది. మేము అంతర్జాతీయ క్రికెట్ ఆడే రోజుల్లో మాతో ఆయన మాట్లాడేవాడు.
వాంఖడే స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ కివీస్ మధ్య జరిగే మ్యాచ్ ను వీక్షించేందుకు పలువురు సెలెబ్రెటీలుకూడా హాజరు కానున్నారు. ఈ క్రమంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మ్యాచ్ ను వీక్షించేందుకు బయలుదేరి వెళ్లారు.
వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ కు భారత్, కివీస్ సిద్ధమయ్యాయి. 2011లో భారత్ ప్రపంచ కప్ గెలిచిన ముంబై వాంఖడే స్టేడియం ఈ సెమీ ఫైనల్ కు ఆతిథ్యమిస్తోంది.