Home » Operation Sindoor
రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, విజయవంతమైన వినియోగం ఆపరేషన్ సిందూర్ లో దేశ సామర్థ్యాలను స్పష్టంగా చూపించిందని..
ఇది నయా భారత్, ఇది కొత్త భారత్, శాంతి వచనాలు పని చేయవు, సహనంతో చేతులు కట్టేశారు. ఇక చాలు.. అని పవన్ అన్నారు.
అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అని ప్రతీ ఒక్కరూ చెప్పాల్సిన తరుణం ఇది..
భారత సైనికులకు మద్దతుగా విజయవాడలో తిరంగా యాత్ర పేరుతో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
దశాబ్దాలుగా చైనా చేస్తున్న మోసాలు ఏంటి ?
భారీగా నష్టపోయిన పలు చైనా డిఫెన్స్ స్టాక్స్
తుర్కియే సరుకంతా తుక్కు తుక్కు
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పై త్రిముఖ ఒత్తిడి వ్యూహాన్ని ప్రయోగించామని నావికాదళ అధికారులు తెలిపారు.
దాడులు కొనసాగించినా, యుద్ధం చేసినా పాక్ తీరు మారదు.. సుదీర్ఘకాలం పాటు దాడులు చేయడం మన ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదు.
ప్రధాని మోదీ పంజాబ్లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించి, S-400 వైమానిక రక్షణ వ్యవస్థ ముందు ఫోజులిచ్చారు.