Home » Operation
కచ్చులూరు గోదావరిలో మునిగిపోయిన బోటును తీసేదాక తాను ధరించిన డ్రెస్ని తీయనని మత్స్యకారుడు శివ వెల్లడిస్తున్నాడు. గోదావరి వరద ఉధృతిగా ప్రవహిస్తుండడం..సుడిగుండాలు ఉండడంతో అధికారులు ఆపరేషన్కు అనుమతినివ్వలేదు. దీంతో సత్యం బృందం దేవిపట్నం �
కచ్చులూరు గోదావరి ప్రమాదంలో మునిగిపోయిన.. రాయల్ వశిష్ట బోటును వెలికితీయడం రోజు రోజుకు క్లిష్టంగా మారుతోంది. అక్టోబర్ 02వ తేదీ బుధవారం కురిసిన భారీ వర్షంతో… వెలికితీత పనులకు తీవ్ర ఆటంకం కలిగింది. అక్టోబర్ 03వ తేదీ గురువారం నాలుగో రోజు పనులు ప�
కచ్చులూరు వద్ద తొలిరోజు బోటు వెలికితీత పనులు ముగిశాయి. ధర్మాడి సత్యం టీమ్ విసిరిన కొక్కేలు బోటుకు తగిలేలా చేసి బయటకు లాగాలని ప్లాన్ చేశారు. అయితే కొక్కేలతో లాగితే బోటు విరిగిపోయే ప్రమాదం ఉందని భావించి.. చివరి నిమిషంలో ఆలోచన మార్చుకొని సెక
హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యానికి మరో పసిగుడ్డు బలైపోయింది. అమ్మ కడుపులోంచి బైటకు రాకుండానే మృతి చెందింది. తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పెరిగి బైట ప్రపంచాన్ని చూడకుండానే కన్ను మూసింది. ఈ దారుణం జనగామ జిల్లాలోని పాలకుర్తి అర్బన్ ప్రైమరీ హ
హైదరాబాద్ : రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడే విషయంలో ప్రభుత్వ ఆస్పత్రులకు ఏమాత్రం తీసిపోవటం లేదు ప్రయివేటు ఆస్పత్రులు. వేలికాలికి చికిత్స కోసం వస్తే ఏకంగా మనిషి ప్రాణం కోల్పోయిన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్లోని విరించి ప్రయివేటు ఆస్పత్రిలో జ�
హర్యానా రాష్ట్రంలోని హిసర్ జిల్లాలోని బల్ సమంద్ గ్రామంలో మార్చి 20, 2019న 18 నెలల బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డాడు. చిన్నారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు NDRF, సైన్యం, స్థానిక అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం(మార�
టెక్నాలజీ డెవలప్ మెంట్ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇది ఎంతగా అభివృద్ధి చెందిందీ అంటే.. పేషెంట్ ఎక్కడో ఉన్నాడు..డాక్టర్ 3 వేల కిలో మీటర్ల దూరంలో ఉన్నాడు..కానీ పేషెంట్ కు ఆ డాక్లర్ సక్సెస్ ఫుల్ గా ఆపరేషన్ చేసేసాడు..ఇదెలా సాధ్యం? అనే అతి పె
ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఓ వృద్దుడి బాధకు వైద్యులు విముక్తి కల్పించారు. వృద్దుడి ఊపిరితిత్తులో ఉన్న 25 పైసల నాణేన్ని కుట్టు కోత లేకుండా తొలగించి అతడి ప్రాణాన్ని కాపాడారు డాక్టర్లు. ఈ ఆపరేషన్ కిమ్స్ ఐకాన్ వైద్యులు నిర్వహించారు. గా�
హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అన్ని స్థానాలనూ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదువుతున్న టీఆర్ఎస్… ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. దీంతో పార్టీ మారేందుకు నేతలు రెడీ అవుతున్నారు. అవ
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హంద్వారాలో శుక్రవారం(మార్చి-3,2019) ఉగ్రవాదులకు,భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడైన సీఆర్పీఎఫ్ ఇన్స్ పెక్టర్ పింటూ కుమార్ సింగ్ మృతదేహం ఆదివారం(మార్చి-3,2019) ఉదయం పాట్నాలోని జయప్రకా�