Home » Operation
పాక్ లోని బాలా కోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడులకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెల్లడించాలని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. అసలు ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం(ఫిబ్రవరి-28,2019) మమతా బెనర్జ�
మేఘాలయ మైనర్ల ఘటనలో మరో గుర్తుతెలియని బాడీని రెస్కూ టీం బుధవారం(ఫిబ్రవరి-27,2019) బయటకు తీసింది. తూర్పు జయంతియా హిల్స్ లోని లైటిన్ నది దగ్గర్లోని శాన్ దగ్గర ఉన్న గని నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. 2018 డిసెంబర్-13న తూర్పు జయంతియా జిల్లాలోని లుంతరీ
కంటిలో నులిపురుగు.. మీరు చదివింది నిజమే.. ఓ మహిళ కంటిలో నుంచి సుమారు 15సెం.మీ నులిపురుగు బయటపడింది. సాధారణంగా శుభ్రత పాటించకపోవడం వల్ల, మరికొన్ని కారణాలతో కడుపులో నులిపురుగులు ఏర్పడుతుంటాయి. చిన్నారులలో్ ఇటువంటి సమస్యను ఎక్కువగా మనం గమనిస్తు�
మంచుచరియలు విరిగిపడటంతో ఐటీబీపీకి చెందిన ఆరుగురు జవాన్లు మృతి చెందారు. మరో ఐదుగురు జవాన్లు మంచు చరియల కింద కూరుకుపోయారు. హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలోని నంగ్య ప్రాంతంలో బుధవారం(ఫిబ్రవరి-20,2019) మధ్యాహ్నా సమయంలో ఈ ఘటన జరిగింది. ప్ర�
సార్వత్రిక ఎన్నికల వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వలసలు జోరందుకున్నాయి. మొన్న మేడా, నిన్న ఆమంచి.. నేడు అవంతి.. ఇలా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీలోకి క్యూ కడుతున్నారు. వీరి బాటలోనే మరికొందరు చేరనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. నేతలు ఒక్కొ
హైదరాబాద్ లో పేరున్న ఆస్పత్రికి. పేదల నుంచి పెద్ద మంత్రుల వరకు ఏ ట్రీట్ మెంట్ కోసం అయినా మొదట వచ్చేది నిమ్స్. ఓ పేషెంట్ విషయంలో జరిగిన నిర్లక్ష్యం ఇప్పుడు సంచలనం అయ్యింది. మూడు నెలల క్రితం ఆపరేషన్ చేయించుకున్న ఓ మహిళకు.. కడుపులోనే కత్తెర వ�
విజయవాడ : నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా ? మీరు డ్రైవర్లా ? అయితే ఈ న్యూస్ మీకోసమే…ఏపీ అగ్నిమాపక శాఖలో డ్రైవర్ల పోస్టులు పడ్డాయ్… మొత్తం ఖాళీలు 85 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖలో పోస్టుల