Home » opposition meet
శివసేన, తృణమూల్, ఎస్పీ, ఆర్ఎల్డీ, జేఎంఎం, డీఎంకే, ఎండీఎంకే వంటి పెద్ద పార్టీలు ఇంకా డైలమాలోనే ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో కమిటీ వేసి సీట్ల పంపకాల వివాదాన్ని పరిష్కరించాలని వీటిలో చాలా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇండియా కూటమిలో ప్రస్తుతం 28 పా�
జూన్ 23న తొలి సమావేశం పాట్నాలో జరిగింది. నితీష్ కుమార్ ఆతిథ్యం ఇచ్చిన ఈ సమావేశానికి 15 పార్టీలు హాజరయ్యాయి. ఈ సమావేశంలో కూటమి ఏర్పాటుపై ఏకాభిప్రాయం వచ్చింది. ఇక జూలై 17,18న బెంగళూరులో జరిగిన రెండవ విడత సమావేశాల్లో కూటమి పేరును ఖరారు చేశారు
ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో అజిత్ పవార్ చేసిన తర్వాత ఆయనను ఉద్ధవ్ థాకరే కలుసుకోవడం ఇదే మొదటిసారి. శాసన సభా మండలి సభ్యుడైన ఉద్ధవ్ థాకరే బుధవారం కొద్దిసేపు సభాకార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు
మన నాగరికత వివాదం ఇండియా, భారత్ చుట్టూ తిరుగుతోంది. బ్రిటిష్ వారు మన దేశానికి ఇండియా అని పేరు పెట్టారు. వలస వారసత్వాల నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి
బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల సమావేశం బాగా జరిగిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. తమ కూటమిని ఇక నుంచి ఇండియా అని పిలుస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇంగ్లిష్లో ఇండియా, భారత్ అని పిలవొచ్చు అని అన్�
ఇది ఇండియాకు, ఎన్డీఏకు మధ్య జరుగుతున్న పోరు అని రాహుల్ గాంధీ అన్నారు.
బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశానికి సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తదితరు
యూనైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనేది 2004లో ఏర్పడింది. ఈ కూటమిలో 19 పార్టీలు ఉన్నాయి. దీనికి చైర్ పర్సన్ సోనియా గాంధీ వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ కూటమి తరపున లోక్సభ నాయకుడిగా కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి వ్యవహరిస్తుండగా.. రాజ్యసభ నాయకుడిగా ప్�
తొలిసారి పాట్నాలో నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటి 16 పార్టీల
వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 10-12 తేదీల మధ్య జరిగే అవకాశం ఉందని వార్తలు అవచ్చాయి. అయితే ఆ సమావేశం నుంచి హిమాచల్ ప్రదేశ్ నుంచి కర్ణాటకకు మారింది. జూలై 13 లేదంటే 14వ తేదీన బెంగళూరలో జరుగుతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్