Home » Ordinance
Karnataka : ‘I eat cattle meat, who are you to ask,’ Siddaramaiah : ‘‘నేను గొడ్డు మాంసం తింటానని నేను ధైర్యంగా చెబుతా..ఆ మాట చెప్పే ధైర్యం మీకుందా? అంటూ కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సవాల్ తోడి కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. కర్ణాటకలో ఇటీవలకాలంలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్
online gambling in tamilnadu : ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్..జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎంతో మంది అప్పులు చేసి..ప్రాణాలు తీసుకుంటున్నారు. దీంతో పలు రాష్ట్రాలు నిషేధం విధిస్తున్నాయి. తాజగా..తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ ను బ్యాన్ �
Centre’s new law to tackle air pollution ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్(NCR)లో వాయుకాలుష్యాన్ని నియంత్రిచేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తూ ఇవాళ కేంద్రం కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ ఫర్ ఢిల్లీ-ఎన్ సీఆర్ పేరుతో దాన్న�
హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాల విషయంలో స్థానికతకు పెద్ద పీట వేసింది. ప్రైవేట్ సంస్థల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ముసాయిదా ఆర్డినెన్�
ఇకపై హర్యాణాలోని ప్రైవేట్ సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలు ఆ రాష్ట్రానికి చెందిన యువతకే దక్కుతాయి. దీనికి సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్కు సోమవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినట్లు డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా తెలిపారు. కాగా, దేశంలో ఇలాంటి �
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ పై వేటు పడింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనలు మార్పు చేస్తూ.. 2020, ఏప్రిల్ 10వ తేదీ శుక్రవారం ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయాయి. �
ఏపీ శాసన సభ, మండలి ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల అయింది. ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్ట సవరణ బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్ తెచ్చేయోచనలో సర్కార్ ఉన్న�
తాడేపల్లిలోని తన నివాసంలో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీతో జగన్ చర్చలు జరుపుతున్నారు.
ఏపీ శాసనమండలిలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులు(వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు) సెలక్ట్ కమిటీకి వెళ్లాయి. దీంతో రాజధాని తరలింపునకు బ్రేక్ పడింది. అయితే,
ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులపై పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే శాసనసభలో సక్సెస్ అయ్యారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకి శాసనసభ ఏకీగ్రీవంగా ఆమోదం