Home » Pahalgam Terror Attack
ప్రెస్ మీట్ కి ఇద్దరు మహిళలు ఒకరు ఆర్మీ, ఒకరు ఎయిర్ ఫోర్స్ యూనిఫాంలో అటెండ్ అయ్యారు. వారిద్దరూ ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వారిలో ఒకరు కల్నల్ సోఫియా ఖురేషి, ఇంకొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.
‘ఆపరేషన్ సిందూర్’పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు.
’ఆపరేషన్ సిందూర్‘లో భాగంగా భారత ఆర్మీ పాకిస్తాన్లో నాలుగు ప్రాంతాలు, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఐదు ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది.
‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో నిర్వహించిన ఈ దాడుల్లో భారత ఆర్మీ రాఫెల్ జెట్లను ఉపయోగించింది. రాఫెల్ జెట్లు అత్యంత తక్కువ ఎత్తులో ఎగురుతూ..
పహల్గాం ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రస్థావరాలే టార్గెట్ గా ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులకు పాల్పడింది.
పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లోని ఉగ్రవాద శిభిరాలపై భారత్ ఆర్మీ వైమానిక దాడులు చేయడంతోపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
భారత్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూ’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
సిమ్లా అగ్రిమెంట్ ను అమలు చేయాల్సిందేనని పాకిస్తాన్ కు సూచించింది.
పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత్ అన్ని విధాల ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నాకో సూసైడ్ బాంబ్ ఇస్తే నా ఒంటికి కట్టుకుని పాక్ లోకి వెళ్లి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నా.