Home » Pahalgam Terror Attack
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పై త్రిముఖ ఒత్తిడి వ్యూహాన్ని ప్రయోగించామని నావికాదళ అధికారులు తెలిపారు.
పాకిస్థాన్ నీచస్థితికి దిగజారుతోంది. ఏకంగా పిల్లలను కూడా యుద్ధంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
శాంతియుత మార్గాలతో సమస్యలను పరిష్కరించుకోవాలి. ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే చర్యలను తగ్గించుకోవాలని పాకిస్థాన్, భారత్ దేశాలకు చైనా సూచిస్తుంది.
భారత ఆర్మీ ఉగ్రవాదులకు స్థావరంగా మారిన సరిహద్దు ప్రాంతాల్లోని లాంచ్ ప్యాడ్ లపై మెరుపుదాడులు చేసింది.
అత్యంత ఎత్తైన ప్రదేశంలోని ఆ యుద్ధభూమి భారత్కు ఓ వ్యూహాత్మక కేంద్రంగా మారింది.
ఈ ఆపరేషన్ భారత్ లో ఉగ్రవాదం అంతానికి నాంది అని ఆమె అన్నారు.
‘ఆపరేషన్ సిందూర్’పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు.
మెరుపు దాడులతో భారత సైన్యం జైష్ -ఎ- మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు బిగ్ షాకిచ్చింది.
‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
ఈ ఆపరేషన్ లో ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను కూడా భారత సైన్యం ధ్వంసం చేసింది.