Home » Pahalgam Terror Attack
ఆగస్టు వరకు, విదేశాల నుండి వచ్చే వారితో సహా దాదాపు 13 లక్షల మంది పర్యాటకులు లోయను సందర్శించడానికి స్థానిక హోటళ్ళు, అతిథి గృహాలలో బస చేయడానికి ముందస్తు బుకింగ్లు చేసుకున్నారు.
ఏప్రిల్ 4న అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారిన్ యాక్ట్ 2025 ప్రకారం..
ఒకవేళ తన కొడుకే ఈ దాడి చేసి ఉంటే మాత్రం చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకోవాలన్నారు.
కాల్పులు మొదలవగానే అతడు పారిపోయాడు. ఓ చెట్టెక్కి దాక్కున్నాడు.
భారత ప్రభుత్వం పాకిస్థాన్ తో వాణిజ్య సంబంధాలను నిలిపివేయడంతో ఆ దేశ ఔషద రంగంపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది.
భారత్ నిర్ణయంపై పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ భిలావల్ భుట్టో జర్దారీ నోరు పారేసుకున్నారు.
పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాకిస్థాన్ విలవిల్లాడుతోంది.
పహల్గాంలో ఉగ్రదాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు అవసరమని ..
Pakistani Man : మా ఇద్దరు పిల్లలు ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి.. వారికి ట్రీట్మెంట్ చాలా అవసరం.. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చికిత్స కోసం ఇంతదూరం వచ్చాం.. పిల్లల ఆపరేషన్ అయ్యేవరకు ఉండనివ్వండని పాకిస్తానీ తండ్రి కన్నీంటి పర్యంతమయ్యాడు.