Home » Pahalgam Terror Attack
పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్నాయి.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
రాఫెల్, మిరాజ్ 2,000తో దాడులు?
శ్రీనగర్లో భద్రతా పరిస్థితులను సమీక్షిస్తున్న ఆర్మీ చీఫ్
జమ్మూకశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ స్పందిస్తూ ఉగ్రవాదులను స్వాత్రంత్య సమరయోదులు అంటూ చ�
దేశంలో కనీసం ఓ ట్రైన్ ని కూడా కాపాడుకోలేని దుస్థితిలో పాక్ ఆర్మీ ఉందనేది ఈ మధ్యనే జరిగిన హైజాక్ ఉదంతం నిరూపిస్తోంది.
ముష్కరులను పట్టుకునేందుకు జమ్ముకశ్మీర్ పోలీసులు రివార్డ్ ప్రకటించారు.
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. భారత్ వార్నింగ్ తో పాకిస్తాన్ అప్రమత్తమైంది.
భారత్ ఆరోపణలను పాక్ ఖండించింది. పహల్గాం దాడి వెనుక తమ ప్రమేయం లేదంది.
భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న పాకిస్తాన్ పై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.