Home » Pallavi Prashanth
అమర్ దీప్, ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య గొడవ అవ్వగా ఓ బస్సు అద్దాలు కూడా పగలకొట్టారు. దీంతో ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియో బయట ప్రశాంత్ ఫ్యాన్స్, ప్రశాంత్ మనుషులు భారీగా వచ్చారు. ప్రశాంత్ కంటే ముందే బయటకి వచ్చిన పలువురు కంటెస్టెంట్స్ పై, వారి కార్లపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. రాళ్లతో కార్ అద్దాలు పగలగొట్టారు.
గతంలో సీజన్ 2లో కౌశల్ చేసినట్టే చేసి చివరికి బిగ్బాస్ మేనేజ్మెంట్ కూడా భయపడేలా చేసి విన్నర్ అయ్యాడు ప్రశాంత్ అని పలువురు ఆరోపిస్తున్నారు.
మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు.
ఫైనల్ కి అర్జున్, ప్రియాంక జైన్, శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఎమోషనల్ జర్నీ ఎపిసోడ్స్ జరుగుతున్న బిగ్బాస్ 7 బుధవారం ఎపిసోడ్లో.. యావర్, పల్లవి ప్రశాంత్ జర్నీ వీడియోస్ ని చూపించారు.
నేటి ఎపిసోడ్కు సంబంధించిన ప్రొమో విడుదలైంది. ఇందులో త్రో బాల్ టాస్క్ ఇచ్చారు బిగ్బాస్.
మరో పది రోజుల్లో ఫినాలే ఎపిసోడ్ జరగబోతుంది. ఇలాంటి టైములో బిగ్బాస్ ఎపిసోడ్స్ ఎంత హోరాహోరీగా, ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి. కానీ బుధవారం ఎపిసోడ్..
Bigg Boss Telugu 7 Day 92 Promo : 14వ వారం ప్రారంభమైంది. ఈ సీజన్లో ఆఖరి నామినేషన్ ప్రక్రియను బిగ్బాస్ మొదలుపెట్టాడు.
‘టికెట్ టూ ఫినాలే’ అంటూ పలు టాస్క్ లు ఇస్తూ మొదటి ఫైనలిస్ట్ ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నాడు బిగ్బాస్. ఇక రేసులో..