Home » Parliament
రాజ్యసభలో 816 నిమిషాల వాయిదా వల్ల రూ.10.2 కోట్లు నష్టం జరిగింది. లోక్సభ 1,026 నిమిషాలు పనిచేయకపోవడం వల్ల రూ.12.83 కోట్లు నష్టం వచ్చింది.
కైల్ మెక్ గిన్ చర్య సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిండు సభలో ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు.
ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుతో సహా ఆరు నెలల చర్చల తర్వాత ఈ సవరణను ప్రవేశపెట్టారు.
దేశవ్యాప్తంగా విస్తృత చర్చతోపాటు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 రాజ్యసభలోనూ ఆమోదం పొందింది.
ఈ బగ్గీని చాలా కాలం వాడడం ఆపేసి, మళ్లీ ఇప్పుడు వాడుతున్నారని తెలుసా?
ప్రభుత్వం ఒకే దేశం, ఒకే ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లుపై చర్యలు తీసుకుందని ద్రౌపది ముర్ము అన్నారు.
బిల్ను పరిశీలించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని (జేపీసీ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్లమెంట్ వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ ఎంపీల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకోవటంతో
రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్రదుమారం రేపుతున్నాయి. తాజాగా.. అమిత్ షా వ్యాఖ్యలపై తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ స్పందించారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సెప్టెంబర్ లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది.