-
Home » Parliament
Parliament
దేశ చరిత్రలో ఇదొక కీలక ఘట్టం, మహిళా బిల్లును వ్యతిరేకిస్తే సుదీర్ఘ కాలం శిక్షను అనుభవిస్తారు- ప్రధాని మోదీ
30ఏళ్ల ముందు ఆమోదం పొందాల్సిన బిల్లు.. ఇప్పుడు సభ ముందుకు వచ్చిందన్నారు. ఇది రాజకీయ పార్టీల కోసం తెచ్చింది కాదని, ప్రజల కోసం తెచ్చిన బిల్లు అని మోదీ అన్నారు.
చరిత్రాత్మక ఘట్టానికి నేడే శ్రీకారం.. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్తో సహా లోక్సభ ముందుకు 3 కీలక బిల్లులు
Parliament Special Session 2026 : మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు, పునర్విభజన బిల్లులపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది.
రాజ్యసభలోనూ గ్రీన్సిగ్నల్.. అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంటు ఆమోదం
అమరావతి చట్టబద్ధత బిల్లులో ప్రత్యేకహోదాపై క్లారిటీ ఇవ్వలేదని వైసీపీ సభ్యులు తెలిపారు. ఈ కారణంగా బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది.
ఏపీకి ఏకైక రాజధాని అమరావతి, ఇక ఎవరూ ఇంచు కూడా కదిలించలేరు- సీఎం చంద్రబాబు
ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గు పడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు.
అనుకూలమా? వ్యతిరేకమా? రాజధాని అమరావతిపై పార్లమెంట్ సాక్షిగా వైసీసీ స్టాండ్ ఏంటి..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి..2024 ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్గా ఉండిపోయింది. ఇప్పుడేమే అమరావతి నిర్మాణంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకం అనే స్టాండ్ను తీసుకుంది.
2024 జూన్ 2 నుంచి కొత్త రాజధాని అమల్లోకి.. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టసవరణ బిల్లుపై అమిత్ షా కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి పేరును చేర్చాలని భారత ప్రభుత్వాన్ని ఏపీ కోరిందని, అమరావతిని రాజధానిగా చేర్చాలని ప్రతిపాదించారని తెలిపారు.
రాహుల్ గాంధీ మెడలో ప్రత్యేక హారం.. అసలేంటది? ఎందుకు ధరించారు? ప్రత్యేకత ఏంటి?
మెడలో ప్రత్యేక ఆభరణంతో రాహుల్ గాంధీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరి దృష్టిని ఆ ఆర్నమెంట్ అట్రాక్ట్ చేసింది.
ప్రధాని మోదీపై దాడికి కాంగ్రెస్ ప్లాన్..? లోక్సభ వర్గాల సంచలన ప్రకటన
ఈ సమాచారం రావడంతోనే ప్రసంగించేందుకు మోదీ అందుబాటులోనే ఉన్నప్పటికీ సభను వాయిదా వేయాలని స్పీకర్ నిర్ణయించారని లోక్ సభ వర్గాలు పేర్కొనాయి.
రాహుల్ మాట్లాడుతుండగా మైక్ కట్.. లోక్సభలో గందరగోళం.. ఏమైందంటే?
చైనా సైన్యం సరిహద్దుల్లోకి చొరబడుతోందని మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకంలో రాసిన అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు.
2047 నాటికి వికసిత్ భారత్గా దేశం.. భవిష్యత్లో సొంత స్పేస్ స్టేషన్ .. పార్లమెంటు బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము
ఆత్మనిర్భర్ భారత్ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి (President Droupadi Murmu) పేర్కొన్నారు.