Home » Parliament winter session
బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేసిందని అన్నారు. 400 సీట్లు వచ్చి ఉంటే కొత్త రాజ్యాంగాన్ని తెచ్చేవారని తెలిపారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల రగడ కొనసాగుతూనే ఉంది. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ..
దేశ వ్యతిరేక వార్తలు వచ్చిన ప్రతిసారి రాహుల్ గాంధీ వాటిని అందుకుని నానా హంగామా చేస్తున్నారని తెలిపారు.
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రతీరోజూ వాయిదా పడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. వీటి భేటీలో ..
బిల్లు ఆమోదం కోసం పార్లమెంటులో అమిత్ షా బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు.. ఒవైసీ ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. దీనికి షా స్పందిస్తూ.. ఒవైసీ సాబ్ కూడా నవ్వుతున్నారు.. నేను కూడా కొంచెం సైకాలజీ చదివాను
దీనికి ఒకరోజు ముందు సోమవారం లోక్సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 45 మంది ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. డిసెంబర్ 14న లోక్సభ నుంచి 13 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి ఒకరిని సస్పెండ్ చేశారు.
సభ నియమాలు ఉల్లంఘించడం, సభా కార్యకలాపాలకు అడ్డుపడడం, క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు గాను ఈ సెషన్ మొత్తం 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు రెండు సభల సభాపతులు తెలిపారు
అంతరాయం కారణంగా సభ పనులు జరగడం లేదని, దీంతో ప్రస్తుత సమావేశానికి పలువురు ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
దీనికి ముందు కూడా శీతాకాల సమావేశాలు ముగిసే వరకు లోక్సభ నుంచి 13 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. కాగా టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు.
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.