Home » Parliament winter session
బిల్లు ఆమోదం కోసం బీజేపీ ఎంపీలకు ఇప్పటికే విప్ జారీ చేసి, పార్లమెంట్కు హాజరును తప్పనిసరి చేసింది ఎన్డీఏ.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం కొనసాగాయి. సమావేశాల్లో పాల్గొనడానికి పార్లమెంట్కు పలువురు సభ్యులు వస్తుండగా క్లిక్మనిపించిన దృశ్యాలివి..
కుక్కపిల్లను ఆమె కేంద్ర మంత్రులు, ఎంపీలతో పోల్చడం ఏంటని విమర్శలు వస్తున్నాయి.
రాబోయే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయని నేను ఆశిస్తున్నా. దేశంలోని ముఖ్యమైన అంశాలపై చర్చలు జరుగుతాయి.
బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేసిందని అన్నారు. 400 సీట్లు వచ్చి ఉంటే కొత్త రాజ్యాంగాన్ని తెచ్చేవారని తెలిపారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల రగడ కొనసాగుతూనే ఉంది. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ..
దేశ వ్యతిరేక వార్తలు వచ్చిన ప్రతిసారి రాహుల్ గాంధీ వాటిని అందుకుని నానా హంగామా చేస్తున్నారని తెలిపారు.
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రతీరోజూ వాయిదా పడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. వీటి భేటీలో ..
బిల్లు ఆమోదం కోసం పార్లమెంటులో అమిత్ షా బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు.. ఒవైసీ ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. దీనికి షా స్పందిస్తూ.. ఒవైసీ సాబ్ కూడా నవ్వుతున్నారు.. నేను కూడా కొంచెం సైకాలజీ చదివాను
దీనికి ఒకరోజు ముందు సోమవారం లోక్సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 45 మంది ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. డిసెంబర్ 14న లోక్సభ నుంచి 13 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి ఒకరిని సస్పెండ్ చేశారు.