Home » Passenger
రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. అక్టోబర్ 1 నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకల సమయాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అనౌ
బోయింగ్ 777 విమానం..360 సీట్లు ఉన్నాయి..ముంబై నుంచి దుబాయ్ కి వెళుతోంది. విమానం ఎక్కాడు. విమానంలో ఉన్న సీట్లలో ఎవరూ లేరు. అతనికి ఆశ్చర్యం వేసింది. విమానంలో ఉన్న సిబ్బంది ఆయనకు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాలేద�
IndiGo Flight షార్జా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో 6E1412 విమానాన్ని పాకిస్తాన్ లోని కరాచీ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానంలోని 67 ఏళ్ల హిబీర్ ఉర్ రెహ్మాన్ అనే ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితి విషమించిన కారణంగా కరాచీకి మళ్లిం
Kannur airport : బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు వినూత్నంగా ఆలోచిస్తుంటారు. ఎవరికీ తెలియకుండా..బంగారాన్ని తరలించాలని అనుకుంటుంటారు. ఇందుకు కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటుంటారు. కానీ..వారి ఆటలను ఎయిర్ ఫోర్స్ అధికారులు కట్టిస్తుంటారు. ఓ వ్యక్తి బంగార
హైదరాబాద్ వాసులకు ఇక మంచి రోజులు రానున్నాయి. కొన్ని నెలలుగా షెడ్లకే పరిమితమైన మెట్రో రైళ్లు పరుగులు తీయడానికి సిద్ధమౌతున్నాయి. కరోనా కారణంగా కేంద్రం విధించిన లాక్ డౌన్ సెప్టెంబర్ 31వ తేదీతో ముగియనుంది. అన్ లాక్ 4లో భాగంగా..మరికొన్నింటికి గ్ర�
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం పట్టుకుంది. కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా భయం ఏ రేంజ్
విమానంలో ప్రయాణికుడు షూ ఆరబెట్టుకోవడానికి చేసిన పని వైరల్గా మారింది. ఇంతకీ అతనేం చేశాడో తెలుసా.. షూ ఆరబెట్టుకోవడానికి ఫ్లైట్ వెంటిలేటర్ వాడుకున్నాడు. ఈ ఘటన కెమెరాలో రికార్డు చేసిన మరో పాసింజర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. విమానాల్లో ఇలాం�
యాడ్స్లో చూపిన విధంగా బస్సులో ఎయిర్కండిషనింగ్, మొబైల్ చార్జింగ్ పాయింట్లేకపోవడంతో పాసింజర్కు రూ.5 వేల ఫైన్ కట్టాలని మహారాష్ట్ర ఆర్టీసీని ఆదేశించింది వినియోగదారుల హక్కుల ఫోరమ్. వివరాల్లోకి వెళ్తే సతీష్రతన్లాల్ అనే వ్యక్తి ద�
ముంబై-ఢిల్లీకి చెందిన స్పైస్ జెట్ విమానం విండో అద్దం పగిలింది. విమానం గాల్లో ఉండగానే విండో మిర్రర్ బ్రేక్ అయింది. అదే విండో దగ్గర కూర్చొన్న ప్రయాణికుడు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ లైన్ వెంటనే ప్రయాణికుడికి క్షమాపణలు కూ
కాబుల్ నుంచి న్యూ ఢిల్లీ వెళ్లాల్సి ఉన్న సైస్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ను పాక్ యుద్ధ విమానాలు అడ్డుకున్నాయి. 120 మంది ప్రయాణికులతో ఉన్న విమానాన్ని దాదాపు గంట సేపు దారివ్వకుండా అడ్డగించాయి. సెప్టెంబరు 23న జరిగిన ఘటనను డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియ�