Home » pds rice case
గోడౌన్ గేట్లకు తాళం వేసి ఉండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
బియ్యం మాయం కేసులో జయసుధ ఏ-1గా ఉన్నారు.
రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి పోలీసులు నోలీసులు ఇచ్చారు.
ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
మానస తేజ అకౌంట్ నుంచి పేర్ని నాని సతీమణి జయసుధ అకౌంట్కు నగదు బదిలీ అయినట్టు కనుగొన్నారు.
జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నోటీసును రద్దు చేయాలని మోషన్ పిటిషన్ వేశారు.
అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టారు.. ఇప్పుడు నీతులు చెబితే ఎలా..? అంటూ ప్రశ్నించిన పవన్.. చట్టం ప్రకారం ఆ కేసులో చర్యలు ఉంటాయని అన్నారు.
ఇప్పటికే గోడౌన్ లో 7వేల 577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్లు కేసు నమోదు చేశారు పోలీసులు.