-
Home » pds rice case
pds rice case
రేషన్ బియ్యం మాయం కేసులో మరో ట్విస్ట్..
గోడౌన్ గేట్లకు తాళం వేసి ఉండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధను సుదీర్ఘంగా విచారించిన పోలీసులు.. ఏయే ప్రశ్నలు అడిగారంటే..
బియ్యం మాయం కేసులో జయసుధ ఏ-1గా ఉన్నారు.
విచారణకు రండి.. పేర్ని నాని సతీమణికి మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు..
రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి పోలీసులు నోలీసులు ఇచ్చారు.
రేషన్ బియ్యం మాయం కేసు.. హైకోర్టులో పేర్నినానికి ఊరట, పోలీసులకు కీలక ఆదేశాలు..
ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు.. మరో ఇద్దరి అరెస్ట్
మానస తేజ అకౌంట్ నుంచి పేర్ని నాని సతీమణి జయసుధ అకౌంట్కు నగదు బదిలీ అయినట్టు కనుగొన్నారు.
రేషన్ బియ్యం కేసు.. పేర్ని నాని భార్యకు ఊరట..
జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నోటీసును రద్దు చేయాలని మోషన్ పిటిషన్ వేశారు.
రేషన్ బియ్యం కేసు.. పేర్ని నాని వ్యవహారంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టారు.. ఇప్పుడు నీతులు చెబితే ఎలా..? అంటూ ప్రశ్నించిన పవన్.. చట్టం ప్రకారం ఆ కేసులో చర్యలు ఉంటాయని అన్నారు.
పేర్ని నాని భార్య గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసులో మరొకరు అరెస్ట్..
ఇప్పటికే గోడౌన్ లో 7వేల 577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్లు కేసు నమోదు చేశారు పోలీసులు.