people

    అసోంలో రెండు కొత్త భూ హక్కుల చట్టాలు

    December 22, 2019 / 12:23 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా అసోంలో కొన్ని రోజులనుంచి తీవ్ర ఆందోళనలు,నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో శనివారం అసోం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని స్థానిక ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే చర్యలను అస్సాం

    ఆపద అంటే వచ్చేస్తాం: వందకు ఫోన్ చేసిన ఎనిమిది నిమిషాల్లోనే

    December 13, 2019 / 01:05 PM IST

    ఆపద అంటే వచ్చేస్తాం అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. దిశ ఘటన తర్వాత అలర్ట్ అయిన పోలీసులు అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆపదలో ఉంటే వెంటనే పోలీసుల సాయం కోరాలని అవగాహన పెంచుతున్నారు. ఈ మేరకు 100 నెంబర్‌కు ఫోన్‌ చేసిన 8 నిమిషాల్లోనే సం�

    దిశా నిందితుల ఎన్ కౌంటర్ : జయహో తెలంగాణ పోలీస్..ప్రజల నినాదాలు

    December 6, 2019 / 03:58 AM IST

    దిశా హత్యచారం కేసులో పారిపోయిందుకు ప్రయత్నించిన నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. జయహో తెలంగాణ పోలీస్..సాహో సజ్జనార్ అంటూ పెద్ద పెట్టున్న ప్రజలు నినాదాలు చేస్తున్నారు. షాద్ నగర్‌లోని చటాన్ పల్లి వద్దకు భ�

    షాద్‌నగర్‌‌లో తిరగబడ్డ జనాలు : పీఎస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నం..ఉద్రిక్తత

    November 30, 2019 / 08:46 AM IST

    శంషాబాద్‌లో డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం..దారుణ హత్యపై షాద్ నగర్ వాసులు భగ్గుమన్నారు. ప్రియాంక హత్య తర్వాత కేసు విషయంలో..ప్రజల్లో వెల్లువెత్తిన ఆగ్రహానికి..ఆవేదనకు..ఆక్రోషానికి దర్పణం పడుతోంది. నిందితులను తమకు అప్పగించాలని, లేకపోతే పీ�

    శీతాకాలం స్పెషల్ : చెట్లకు చలికోట్లు  

    November 27, 2019 / 11:19 AM IST

    చెట్లకు చలికోట్లు. అదేంటి చెట్లకు చలేస్తుందా? అనే డౌట్ వస్తుంది. అది చెట్ల కోసం వేసిన చలి కోట్లు కాదు. శీతాకాలంలో చలికి వణికిపోయే నిరు పేదల కోసం. నిరాశ్రయులైన నిరుపేదల కోసం చెట్లకు చలికోట్లను (వింటర్ జాకెట్స్)అమర్చిన ఈ వినూత్న ఆలోచన ఎంతోమంద�

    దంపతుల ఘరానా మోసం : రెట్టింపు డబ్బు ఇస్తామంటూ రూ.100 కోట్లు బురిడీ

    October 20, 2019 / 05:24 AM IST

    తమిళనాడులో దంపతులు ఘరానా మోసం చేశారు. పెట్టిన పెట్టుబడికి వంద రోజుల్లో రెట్టింపు ఇస్తామంటూ రూ.100 కోట్లకు పైగా బురిడీ కొట్టిన దంపతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సేలం రెడ్డిపట్టి అంబేద్కర్‌నగర్‌కు చెందిన మణివణ్ణన్‌(38), ఇందుమతి(33) దంపతులు తమ బంధ�

    రహదారిపై పెద్దపులి సంచారం…భయాందోళనలో ప్రజలు

    October 13, 2019 / 02:35 PM IST

    కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్‌లో పెద్దపులి సంచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకసారి రహదారిమీద, ఇంకోసారి పంటచేల వద్ద, మరోసారి గ్రామ సమీపంలో పెద్దపులి భయ పెడుతోంది.. ఆ రహదారిమీద వెళ్లే ప్రయాణికులను హడలెత్తిస్తో

    హౌడీ మోడీ : కిక్కిరిసిపోయిన హ్యూస్టన్ స్టేడియం

    September 22, 2019 / 04:07 PM IST

    ఆరు రోజుల పర్యటన కోసం శనివారం రాత్రి అమెరికాలో కాలు పెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ..ఇవాళ రాత్రి 9 గంటలకుహోస్టన్ నగరంలో జరిగే హౌడీ మోడీ కార్యక్రమానికి హాజరై ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమంలో ప్ర�

    ఒక ఎన్నికల ఫలితం అంత పవర్ ఇచ్చిందా….అది రాముడిని అవమానించడమే

    September 22, 2019 / 11:01 AM IST

    హిందూ మతం పేరుతో,రాముడి పేరు చెప్పుకుని ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపడమంటే …హిందూ ధర్మాన్ని, రాముడిని అవమానించడమేనని సీనియర్ కాంగ్రెస్ లీడర్ శశిథరూర్ అన్నారు.  పుణేలో ఇవాళ(సెప్టెంబర్-22,2019)ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏ

    30నిమిషాల్లోనే వెంకన్న దర్శనం

    September 15, 2019 / 04:27 AM IST

    60 ఏళ్లు దాటిన వృద్ధులకు తిరుమలలో 30 నిమిషాల్లో శ్రీవారి ఉచిత దర్శనం చేయించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇందుకు ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు.. ఇలా రెండు సమయాలను కేటాయించామన్నారు.  ఫొటోతో ఉన్న వయసు నిర్ధారణ పత్రాలు తమ

10TV Telugu News