people

    గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి : పులిహోర తిని 100మందికి అస్వస్థత

    September 13, 2019 / 02:19 AM IST

    క‌రీంన‌గ‌ర్ జిల్లా గంగాధ‌ర మండ‌లం లింగ‌ంప‌ల్లిలో వినాయ‌క నిమ‌జ్జ‌న వేడుకల్లో అప‌శ్రుతి జరిగింది. ప్ర‌సాదంగా పంచిన పులిహోర తిని 100 మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.

    భూమిపై 2050 తర్వాత ఫుడ్ దొరకదట

    September 11, 2019 / 02:15 PM IST

    వాతావరణ పరిస్థితుల కారణంగా భూమిపై 2050 తర్వాత ఫుడ్ దొరకదని ఓ సర్వేలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఆహారానికి 50శాతం డిమాండ్ పెరిగిపోతుంది. కానీ, వాతావరణ పరిస్థితుల కారణంగా 30శాతం పంట దిగుబడులు మందగిస్తాయని ఫలితంగా 2050 నాటికి ఆహారం దొరక్క చాలా ఇబ్బంద�

    భారత్ ను విమర్శించే హక్కు మనకెక్కడిది : ఇమ్రాన్ సర్కార్ పై పాక్ మానవ హక్కుల కార్యకర్త ఫైర్

    September 10, 2019 / 06:29 AM IST

    చంద్రయాన్-2 పై పాక్ మంత్రులు ఫవాద్ చౌదరి,షేక్ రషీద్,తదితరులు చేసిన వ్యాఖ్యలను పాక్ ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. భారత్ చేపట్టిన చంద్రయాన్ ప్రయోగాన్ని నాసా సైతం ప్రశంసిస్తుంటే పాక్ మాత్రం తమ దేశ ప్రజలను ఫూల్స్ చేస్తుందని పాక్ ఆక్రమిత �

    హర్యాణా ఎవరిని ఆశీర్వదించబోతుందో అర్థమైంది

    September 8, 2019 / 10:43 AM IST

    త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానాలో బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ ను ప్రధాని మోడీ ఇవాళ(సెప్టెంబర్-8,2019)లాంఛనంగా ప్రారంభించారు. హర్యానా ప్రజలు త్వరలో ఎవరిని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నారో తేలిపోయిందన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్

    కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు లేవు : గవర్నరే ఆహ్వానించారన్న రాహుల్

    August 24, 2019 / 02:48 PM IST

    కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు లేనట్లు అర్థమవుతోందని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఇవాళ కశ్మీర్‌ వ్యాలీలో పర్యటించేందుకుగాను రాహుల్ నేతృత్వంలో విపక్ష నేతల బృందం శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోగానే… వారిని అక్కడి పోల

    నిప్పుల కుంపటిలా తెలంగాణ

    May 16, 2019 / 10:49 AM IST

    భానుడి ప్రచండ ప్రతాపంతో తెలంగాణ రాష్ట్రం నిప్పుల కుంప‌టిగా మారింది. మ‌రో వైపు వ‌డ‌గాడ్పులు తోడు కావ‌డంతో ప్రజ‌లు వేడితో అల్లాడుతున్నారు. రాష్ట్రంలో 40 డిగ్రీల పైనే ఉష్టోగ్రత‌లు న‌మోదవుతున్నాయి. వేడి గాలుల‌తో ఉష్ణోగ్రత‌లు సాధారణం కంటే నాలు

    ఫోని ఎఫెక్ట్ : 3వేల శిబిరాల్లోకి 7 లక్షల మంది తరలింపు

    May 2, 2019 / 06:33 AM IST

    ఫోని తుఫాన్‌తో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు తీసుకున్నట్లు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ వెల్లడించారు. 25వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. మే 02వ తేదీ గురువారం మీడియాతో మాట్లాడారు. తుఫాన్ తీరం వైపు 

    మయన్మార్ లో ఘోర ప్రమాదం…50మంది మృతి

    April 24, 2019 / 03:51 AM IST

    మయన్మార్‌ లో ఘోర ప్రమాదం జరిగింది. కాచిన్‌ రాష్ట్రంలో సోమవారం అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడి  50 మందికిపైగా మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో వచ్చిన బురదలో 54 మంది కొట్టుకుపోయారని, మంగళవారం రెస్క్యూ వర్కర్స్

    ఎస్పీ కార్యకర్తలపై మాయా ఫైర్

    April 21, 2019 / 02:52 PM IST

    బీఎస్పీ కార్యకర్తలను చూసి ఎస్పీ కార్యకర్తలు క్రమశిక్షణ నేర్చుకోవాల్సిన అవసరముందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-21,2019) ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో కలిసి ఎ�

    లాలూ లైఫ్ డేంజర్ లో ఉంది

    April 20, 2019 / 04:14 PM IST

    ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ లైఫ్ చాలా డేంజర్ లో ఉందని ఆయన భార్య,బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ శనివారం(ఏప్రిల్-20,2019) సంచలన వ్యాఖ్యలు చేశారు.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూను కలిసేందుకుతన కుమారుడు తేజస్వీ యాదవ్ వెళినప్పుడు అనుమతి నిరాకర�

10TV Telugu News