Home » Plans
కరోనా వైరస్ నేపథ్యంలో దేశాన్ని జోన్లుగా విభజించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. వైరస్ ఉదృతిని బట్టి వివిధ ప్రాంతాలను రెడ్,ఆరెంజ్,గ్రీన్ రంగులతో గుర్తించాలని నిర్ణయించారు. 15కేసుల కంటే తక్కువ కేసులు ఉన్న, మళ్లీ కొత్త కేసులు నమోదుకాకుండా ఉం
మధ్యప్రదేశ్లో తలెత్తిన రాజకీయ సంక్షోభం కోసం బీజేపీ కాచుకుని కూర్చున్నట్లుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. రాష్ట్రంలో తలెత్తిని రాజకీయ సంక్షోభాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవటానికి పావులు కదుపుతున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థి
ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా(vodafone idea) షాకింగ్ ప్రతిపాదనలు చేసింది. డేటా, కాల్ ఛార్జీలు(call rates, data prices0 భారీగా పెంచాలంటోంది. ఏకంగా 8
ఎయిర్ టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రెండు కొత్త ప్లాన్లు తీసుకొచ్చింది. రూ.279, రూ.379 ధరలతో ఈ ప్లాన్లు తెచ్చింది. రూ.279తో రీచార్జ్ చేసుకుంటే సొంత నెట్వర్క్ సహా ఇతర
మున్సిపల్ ఎన్నికలకు వ్యూహాత్మకంగా వెళ్తున్నారు కేటీఆర్. పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్గా నేతలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే
టిక్ టాక్.. ప్రముఖ సోషల్ మీడియా వీడియో యాప్. దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. దాదాపు అందరి మొబైల్స్ లోనూ ఈ యాప్ ఉంది. చిన్న, పెద్ద.. ఆడ, మగ.. అనే తేడా
దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం…హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఇవాళ(అక్టోబర్-6,2019) ఓ ప్ర
యువతపై పోటీ పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఒకే పరీక్షతో రకరకాల ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం కల్పించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ దీనిపై దృష్టి సారించింది. దీని కోసం కమిష
బ్రిటన్ యూనివర్శిటీల్లో చదివుతున్న విదేశీ విద్యార్థులకు వర్క్ వీసాల కాల పరిమితిని పెంచాలని యూకే ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. విదేశీ విద్యార్థులకు 2సంవత్సరాలు వర్క్ వీసాను పొడిగించాలని యూకే అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇది 2012 లో సం
TS RTC హైదరాబాద్ నగరంలో మరో 165 కొత్త బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదన మూడేళ్ల క్రితం తీసుకున్నా నేటికి అమలులోకి రానుంది. నగరంలో గత 15 సంవత్సరాల నుంచి నడుస్తున్న బస్సులను మార్చటంపై దృష్టిపెట్టింది. వీటి వల్ల నగరంలో కాలుష్యం పెరిగిపోతోం