Home » PM Modi
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో పోలీసులు వెళ్తున్న వాహనాన్ని ఐఈడీతో మావోయిస్టులు పేల్చిన ఘటనలో 15 మంది పోలీసులు మృతి చెందారు. మావోయిస్టుల దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పోలీసుల ధైర్యసాహసాలకు తాను సెల్యూట్ చేస్తున్నాను..వార
ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఈసీపై మండిపడ్డారు. సమీక్షలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. తుఫాన్లు వచ్చినా సీఎం సమీక్షలు చెయ్యకూడదా అని అడిగారు. సమీక్షల విషయంలో ప్రధానికి ఒక రూల్.. ముఖ్యమంత్రికి ఒక రూల్ ఉంటుందా అని చంద్రబాబు క్వశ్చన్ చేశారు. �
ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రచారంలో వీరిద్దరూ సైనిక బలగాలు వాడుకున్నారని కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ ఆరోపించారు. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం సుప్రీంలో
సోషల్ మీడియా పుణ్యమా అని జనాలు ఫుల్ కన్ ఫ్యూజన్ లో పడిపోతున్నారు. ఏది నిజం ఏది అబద్దం అనేది తెలుసుకోవడం కష్టంగా మారింది. రియల్ న్యూస్ కన్నా ఫేక్ న్యూస్ ఎక్కువగా సర్కులేట్ అవుతోంది. ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇదే నిజం అని నమ్మించే ప్రయత్నాలు జర�
సార్వత్రిక ఎన్నికల వేళ.. వారణాసి నుంచి బరిలో దిగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం (ఏప్రిల్ 26, 2019) కలెక్టరేట్ కార్యాయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
తెలంగాణ రైతులు ప్రధాని మోడీపై పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. వారణాసిలో ప్రధానిపై నిజామాబాద్ రైతులు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు పోరుబాట పట్టారు. ప్రధానిపై వారణాసిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్న రైతులు ఏప్రి�
దేశంలో ఇంధన కొరత ఏర్పడనుందా. పెట్రోల్ ధరలు పెరగనున్నాయా. మే 23వ తేదీ తర్వాత లీటర్ పెట్రోల్ పై రూ.10 పెంచనున్నారా. అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. జనాల నెత్తిన పెట్రో బాంబు పేలడం ఖాయమని చెబుతున్నారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చే మే 23వ తేదీన పెట�
ప్రధాని మోడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ రానిప్లోని నిశన్ హయ్యర్ సెకండరీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అంతకుముందు గాంధీనగర్లోని తన తల్లి హీరాబెన్ ఇంటికి వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. సొంత రాష్ట్రం గుజ�
2019 ఏడాదిలో ఇండియాలో ఆపిల్ ఐఫోన్ల భారీగా ఉత్పత్తి ప్రారంభం కానుంది. అందిన నివేదిక ప్రకారం.. థైవాన్ కంపెనీ ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూపు చైర్మన్ టెర్రీ గౌ ఐఫోన్ల ఉత్పత్తికి భారత దేశంలో లైన్ క్లియర్ అయినట్టు తెలిపారు.
ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ తీవ్ర సంక్షోభం ఎదుర్కోంటోంది. మార్చి నెల నుంచి ఎయిర్ వేస్ సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడంతో సిబ్బంది విధులకు హాజరుకావడం లేదు.