Home » PM Modi
2019 ఏడాదిలో ఇండియాలో ఆపిల్ ఐఫోన్ల భారీగా ఉత్పత్తి ప్రారంభం కానుంది. అందిన నివేదిక ప్రకారం.. థైవాన్ కంపెనీ ఫాక్స్ కాన్ టెక్నాలజీ గ్రూపు చైర్మన్ టెర్రీ గౌ ఐఫోన్ల ఉత్పత్తికి భారత దేశంలో లైన్ క్లియర్ అయినట్టు తెలిపారు.
ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ తీవ్ర సంక్షోభం ఎదుర్కోంటోంది. మార్చి నెల నుంచి ఎయిర్ వేస్ సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడంతో సిబ్బంది విధులకు హాజరుకావడం లేదు.
బెంగుళూరు: ప్రధానమంత్రి మోడీ ఇటీవల కర్ణాటకలోని చిత్రదుర్గకు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. మోడీ వచ్చిన హెలికాప్టర్ లోంచి నలుపు రంగుతో ఉన్న ఒక ట్రంకు పెట్టెను ముగ్గురు వ్యక్తులు ఒక ప్రయివేటు వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లిపోయారు. ఇదంతా కె
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ అవార్డును ఈ ఏడాది మోడీకి ఇవ్వనున్నట్లు రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. ఇది రష్యా దేశ అత్యున్నత పురస్కారం. రెండు దేశాల మధ్య వ్య�
ఐదేళ్లలో ప్రధాని మోడీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
అసదుద్దీన్ ఒవైసీ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకోలేదా ? అంటూ సినీ నటుడు శివాజీ ప్రశ్నించారు. బీజేపీతో ఒప్పందం లేదా ? నమాజ్ చేస్తారు..నిజం చెప్పాలి..దీనికి సంబంధించిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని శివాజీ వెల
బీజేపీ నేతలకు ఐదేళ్లకొకసారి దేవుడు, రాముడు గుర్తొస్తాడని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
వికారి నామ సంవత్సరం పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. మోడీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : దేశ భక్తులు ఎవరో, పాకిస్తాన్ ఏజెంట్లు ఎవరో మీరే గమనించాలి అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహాకూటమి నేతలు, ఏపీ సీఎం చంద్రబాబుపై మోడీ నిప్పులు