Home » PM Modi
రాజమండ్రి : ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుని యూ టర్న్ బాబుగా అభివర్ణించిన ప్రధాని మోడీ.. చంద్రబాబుకి పోలవరం ప్రాజెక్ట్
టాయిలెట్స్కి నేను చౌకీదార్..భారతదేశంలోని మహిళలకు రక్షణగా నేనున్నా..అంటూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కొన్ని రోజులుగా చౌకీదార్ అనే పదాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళుతున్నారు బీజేపీ నేతలు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మో�
ప్రముఖ క్రికెటర్.. కింగ్స్ లెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ప్రధాని నరేంద్ర మోడీకీ ఒక అప్పీల్ చేసుకున్నారు. ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో తమకు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే ఓటు వేసే హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని�
ఏపీకి ప్రత్యేకోహోదా ఇవ్వకుండా మోడీ నమ్మకం ద్రోహం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. అన్ని విధాల మోసం చేశారని, కుట్ర రాజకీయాలు చేశారని మండిపడ్డారు. అన్నీ అబద్ధాలు చెబుతున్నారని చెప్పారు. రాష్ట్రానికి రావడానికి మోడీకి సిగ్గుందా అని �
ఢిల్లీ : రైల్వే, విమానయాన మంత్రిత్వ శాఖలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్ ఇండియా బోర్డింగ్ పాస్ లు, రైల్వే టికెట్లపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫొటోలను ఇంకా ఎందుకు తొలగించలేదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే రె
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి మధ్య మాటల తూటాలు పేలాయి.
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సెగ రాజేస్తోంది. 16 సీట్లే లక్ష్యంగా గులాబీ దళం ముందుకు పోతుంటే..ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. TRS అధినేత కొద్ది రోజుల్లో ఎన�
భారత్ మరో అద్భుత ఘనత సాధించింది. అంతరిక్ష యుద్ధం చేయగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. అంతరిక్ష రంగంలో మహా శక్తిగా అవతరించింది. భారత్ కు చెందిన లొకేషన్లపై విదేశాలకు చెందిన ఉపగ్రహాలు గూఢచర్యం చేస్తే.. వాటిని పేల్చేసే టెక్నాలజీని సాధించి�
ప్రధాన మంత్రి మోడీపై పోటీ చేస్తామంటున్నారు రైతులు. అవును ఇప్పటి వరకు పంటలు పండించిన వారు..ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నుండి 1000 మంది రైతులు ఎన్నికల బరిలో నిలుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. రై
పుల్వామా ఘటనపై కేసీఆర్ స్పందించిన విధంగా దేశంలో ప్రధాని మోడీతో సహా మరెవ్వరైనా స్పందించారో చూపాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.