Home » poison
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెరికపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పొలం దగ్గర దొరికిన మాజా తాగి బాలుడు చనిపోయాడు. మరో పాప పరిస్థితి విషమంగా ఉంది. మాజా
ఓ వ్యక్తి మాత్రం పాము కనపడితే చాలు లొట్టలేస్తున్నాడు. చికెన్ ముక్క తిన్నంత ఈజీగా పామును కరకరా నమిలేస్తున్నాడు. మ్యాంగో జ్యూస్ తాగినంత సులువుగా పాము విషాన్ని జుర్రేస్తున్నాడు.
మేడ్చల్ జిల్లా రాజా బొల్లారం తండాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు పిల్లలకు కూల్ డ్రింక్లో విషం కలిపి తాగించాడు ఓ కసాయి తండ్రి. తర్వాత తాను కూడా కూల్డ్రింక్
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కోడెల ఆత్మహత్య మిస్టరీగా మారింది. సూసైడ్ కి కారణాలు తెలియడం లేదు. పైగా
ఆదిలాబాద్ : నార్నూరు మండలం గణపతిగూడలో విషాదం నెలకొంది. పెళ్లి భోజనం వికటించి ముగ్గురు మృతి చెందారు. మరో 24 మందికి అస్వస్థతకు గురయ్యారు. మృతులు కొడప ముత్తు, లక్ష్మణ్, భీం బాయిగా గుర్తించారు. బాధితులకు ఉట్నూరు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నార�
కూకట్ పల్లిలో దారుణం జరిగింది. జ్యోతి అనే యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.
పాకిస్తాన్ మరో భారీ పన్నాగం పన్నిందా. భద్రతా దళాల రేషన్లో విషం కలిపేందుకు కుట్ర చేసిందా. అంటే.. నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. పాకిస్తాన్ మిలిటరీ
హైదరాబాద్ : మియాపూర్లోని లక్ష్మీనగర్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది ఓ తల్లి. ఈ ఘటనలో చిన్నారి హర్షిత మృతి చెందగా.. కుమారుడు హర్ష, తల్లి సుమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పర�