Home » Police
ఎన్నో మలుపులు తిరిగిన జ్యోతి హత్య కేసు మిస్టరీ ఓ కొలిక్కివచ్చింది. పోలీసుల విచారణలో జ్యోతిని చంపింది ఆమె ప్రియుడేనని తేలింది. ప్రేమ పేరుతో జ్యోతిని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసరావు.. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో పక్కా ప్లాన్తో హత్య చేశ�
జయరాం హత్య కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న రాకేష్ ఎట్టకేలకు నిజాలు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు మార్క్ ఇన్వెస్టిగేషన్లో రాకేష్ రెడ్డి హత్యకు సంబంధించిన అనే�
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీని చేధించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మర్డర్లో ఓ సినీ నటుడి హస్తం ఉందనే ప్రచారం జరిగింది. అందులో భ�
ఉమ్మడి కరీనంగర్ జిల్లాలో గంజాయి దందా జోరుగా సాగుతోంది.
జయరామ్ హత్యకేసు విచారణలో జూబ్లీహిల్స్ పోలీసులు దూకుడు పెంచారు.
పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో విచారణ స్పీడప్ అయ్యింది. తెలంగాణ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మరీ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాకేష్ రెడ్డిని విచారించిన వారు.. ఇప్పుడు శ్రిఖా చౌదరిని కూడా ప్రశ్నిస్తున్నారు. శ్రిఖా ప్రధాన ఆరోపణలు
హైదరాబాద్ : ఫిబ్రవరి 14..రానే వచ్చింది. ప్రేమికులు సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు. వీరిని అడ్డుకోవడానికి వేరే వారు కూడా సిద్ధమౌతున్నారు. ఎక్కడైనా ప్రేమికులు కనిపిస్తే వారికి పెళ్లి చేసేస్తామని..లవర్స్ని అడ్డుకుంటామని పలువురు హెచ్చ�
సర్పంచ్ల దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ అఘోరాలను గంగాధర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు : మంగళగిరిలోని ప్రేమ జంటపై దాడి కేసులో మిస్టరీ వీడటం లేదు. రోజులు గడుస్తున్నా కొద్ది అనుమానాలు పెరుగుతున్నాయి. ఇక హత్య కేసులో మంగళగిరి పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోంది. ఎవరైనా అనుమానాస్పదంగా మృతి చెందితే పూర్తి స్థాయిల
హైదరాబాద్ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ లొంగిపోయారు. సుధాకర్ తోపాటు అతని భార్య మాధవి రాంచీ పోలీసుల ఎదుట ఫిభ్రవరి 11 సోమవారం లొంగిపోయారు. అనారోగ్య కారణాల రీత్యా వీరిద్దరు లొంగిపోయారు. సుధాకర్ పై కోటి రూపాయల రివార్డు ఉండటం గమనార్హం.