Police

    మోహన్ బాబు ఇంట్లో దొంగతనం

    February 23, 2019 / 06:38 AM IST

    ఇటీవల కాలంలో సెలబ్రిటీల ఇళ్లలో దొంగతనాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. అంతకుముందు చిరంజీవి ఇంట్లో దొంగతనం, మొన్న భాను ప్రియ ఇంట్లో చోరి ఘటనలు ప్రముఖంగా వినబడగా.. ఇప్పుడు విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగినట్లు కేసు న�

    డ్రంక్ అండ్ డ్రైవ్ : 9 కార్లు సీజ్

    February 23, 2019 / 02:26 AM IST

    హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.

    జయరాం హత్య కేసులో మరో మలుపు : ఇద్దరు పోలీసులపై వేటు

    February 23, 2019 / 01:31 AM IST

    ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మరికొందరు పేర్లు బయటికి వచ్చాయి.

    జయరాం హత్య కేసు : ఒక రోజు బ్రేక్

    February 21, 2019 / 09:24 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై జయరామ్ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఫిబ్రవరి 21వ తేదీ గురువారం సాయంత్రం విచారణ ముగిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాకేష్ రెడ్డి స్నేహితులను పోలీసులు విచారించారు. 8 �

    జయరామ్ హత్య కేసు : జూబ్లీహిల్స్ ఇన్స్‌పెక్టర్‌కి లింకులు !

    February 20, 2019 / 01:43 PM IST

    ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై జయరామ్ హత్య కేసు సినిమా థ్రిల్లర్‌ని తలపిస్తోంది. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి పోలీసులు సహకరించారని తేలడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ మల్లారెడ్డి, రాయదుర్గం సీఐ రాంబాబుల పేర్లు బయటపడగా తా

    మదగొండపల్లిలో జల్లికట్టు : పోలీసులపై రాళ్ల దాడి

    February 20, 2019 / 12:57 PM IST

    కుప్పం సరిహద్దు…తమిళనాడు రాష్ట్రం..కృష్ణగిరి జిల్లాలోని మదగొండపల్లిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. జల్లికట్టు పోటీలకు అనుమతి లేదని చెప్పడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనక్కితగ్గని గ్రామస్తులపై పోలీసులు లాఠ

    కరీంనగర్ లో కలప స్మగ్లర్లు : తెలంగాణ వీరప్పన్ కోసం డ్రోన్లు

    February 20, 2019 / 11:28 AM IST

    కలప స్మగ్లరు రూటు మార్చారు. పోలీసుల నుండి తప్పించుకొనేందుకు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. రహస్య ప్రాంతాల్లో కలప డంప్‌లను దాచి పెట్టి..అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ప్రధానంగా రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో స్మగ�

    ఢిల్లీలో కారు భీభత్సం..ముగ్గురికి తీవ్ర గాయాలు

    February 18, 2019 / 01:21 PM IST

    ఢిల్లీలో ఓ కారు భీభత్సం సృష్టించింది. విదేశాంగ శాఖ కార్యాలయాలు ఉండే హైసెక్యూరిటీ ఉండే చాణక్యపురిలోని వినయ్ మార్గ్ లో  అతివేగంతో దూసుకెళ్లిన బెంట్లీ కారు  ఓ ఆటోని ఢీకొట్టి, ఆ తర్వాత కరెంట్ పోల్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్ర గా

    మాములోడు కాదు : పోలీసులతో కలిసి రాకేష్ సెటిల్మెంట్లు

    February 17, 2019 / 10:59 AM IST

    చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి.

    ఇళ్లే టార్గెట్ : అంతర్ రాష్ట్ర దొంగలు చిక్కారు

    February 17, 2019 / 04:23 AM IST

    నగరంలో మరలా చోరీల ఘటనలు పెరిగిపోతున్నాయి. అంతర్ రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు నగరంలో ఎంటర్ అయిపోయారు. వీరు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. వీరిలో ఓ ముఠాను ఎల్‌బినగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద నుండి 94 తులాల బంగారు �

10TV Telugu News