Home » Pragati Bhavan
తెలంగాణలో పల్లె ప్రగతిపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక తొలి విడత పూర్తి కావడంతో… రెండో విడతపై దృష్టి సారించారు. ఇందుకోసం 2019, అక్టోబర్ 10న ప్రగతి భవన్లో మంత్రులు, కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులతో కాన్ఫరెన్స్ నిర
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రగతి భవన్లో అక్టోబర్ 06వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ ప్రారంభమైంది. ఉన్నతస్థాయి సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మళ్లీ సమావేశమవుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ.. కృష్ణా గోదావరి నదుల అనుసంధానంపై వారు చర్చించనున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సెప్టెంబరు 23, సోమవారం ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్కు �
నగరంలో విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ఎంతో మంది డెంగీ, మలేరియా ఇతర వ్యాధులతో బాధ పడుతున్నారు. ప్రధాన ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో GHMC అప్రమత్తమైంది. పరిశుభ్రతపై చర్యలు తీసుకొంటోంది. ప్రతి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని GHMC సమీక
తెలంగాణ ప్రభుత్వం.. నరసింహన్కు ఘనంగా వీడ్కోలు పలికింది. సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రభుత్వాధికారులు.. బేగంపేట విమానాశ్రయంలో నరసింహన్ దంపతులకు సెండాఫ్ ఇచ్చారు. అంతకుముందు ప్రగతి భవన్లో నరసింహన్ ఆత్మీయ వీడ్కోలు సభ జరిగింది. తెలంగాణ ఉద్య�
హైదరాబాద్ : అమెరికాలో సంక్షోభంలో చిక్కుకున్న తెలుగు స్టూడెంట్స్ని రక్షించేందుకు టి.సర్కార్ చర్యలు చేపడుతోంది. విద్యార్థులను రిలీజ్ చేసే విధంగా చూడాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం అమెరికా కా�