Home » Pragati Bhavan
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం అయ్యారు. సోమవారం(జనవరి 13,2020) మధ్యాహ్నం సీఎం జగన్ హైదరాబాద్ ప్రగతి భవన్ కు చేరుకున్నారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ప్రగతిభవన్ లో జగన్, కేసీఆ�
హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రజలకు సులువైన ప్రయాణం కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. రోడ్లపై ట్రాఫిక్ భారం తగ్గించేలా స్లిప్ రోడ్లను అందుబాటులోకి తేవాలని GHMC అధికారులను అదేశించారు. స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్�
ఆర్టీసీ మహిళా కండక్టర్లకు నైట్ డ్యూటీలు వేయవద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో మగ కండక్టర్లు..డ్యూటీ అదనంగా చేసుకొనే ఆలోచన చేయాలన్నారు. మహిళా కండక్టర్లకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరిం�
అన్ని డిపోల కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్ పెట్టినా… అసలు యూనియన్లను ఏమాత్రం పట్టించుకోలేదు. వారిని కనీసం ఆహ్వానించలేదు. ఇప్పటికే కార్మిక సంఘాల కోరలు పీకేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన కేసీఆర్.. ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. �
ఆర్టీసీని ప్రక్షాళించేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయిపోయారు. చెప్పినట్లుగానే ఆర్టీసీ కార్మికులతో సమావేశం కానున్నారు. ఇందుకు డేట్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 01వ తేదీన ఈ మీటింగ్ జరుగనుంది. రాష్ట్రంలో 97 డిపోలకు చెందిన కార్మికులు ఇందులో పాల్గొననున్నా
ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ…కీలక ప్రకటన చేశారు. కార్మికులను విధుల్లోకి తీసుకొనేది లేదని వెల్లడించారు. లేబర్ కోర్టు నిర్ణయం తీసుకొనే వరకు సంయమనం పాటించాలని సూచించారు. తాము సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తామ
ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ వారంతా సమ్మెలోకి వెళ్లారు. ఎన్ని రోజులయినా..ఎలాంటి పరిష్కారం కాలేదు. సమస్యల పేరిట నినదించిన ఆ గొంతులు నేడు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ కోరుతున్నాయి. 48 రోజులుగా నినాదాలు, ధర్నాలు, ని
ఆర్టీసీ సమ్మె ఓ కొలిక్కి రావడం లేదు. షరతులు లేకుండా ఉంటే..తాము విధుల్లోకి హాజరవుతామని, సమ్మెను విరమిస్తున్నట్లు..ఆర్టీసీ జేఏసీ వెల్లడించింది. ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై.. ప్రభుత్వం 2019, నవంబర్ 21వ తేదీ గురువారం వ
ఆర్టీసీ జేఏసీ కొంత పట్టు సడలించింది. డిమాండ్లలో ప్రధానమైన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కీలక నిర్ణయం తీసుకుంది. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం వివిధ విపక్ష నేతలతో ఆర్టీసీ జేఏసీ సమావేశమైంది. సమ్మె, కోర్టులో విచారణ, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీ�
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. సమ్మెపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ను గవర్నర్ కార్యాలయం కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. రవాణ శాఖ కార్యదర్శిని గవర్నర్ వద్దకు పం�