Home » PULWAMA
సరిగ్గా సంవత్సరం.. భారతదేశం ఉలిక్కిపడ్డ రోజు. దేశానికి రక్షణ కల్పించే సైనికులకే భద్రత కరువైన రోజు. 2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుత
జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా లో విద్యార్దుల కోసం ప్రభుత్వం ఇంటర్నెట్ సెంటర్ ను ప్రారంభించింది. పుల్వామ అదనపు డిప్యూటీ కమిషనర్ మొహద్ అష్రఫ్ హకక్ కార్యాలయంలో ఈ సౌకర్యం కల్పించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేషనల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత శరద్ పవార్ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఘటన చెప్పుకుని బీజేపీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తుందని ఆరోపించారు. ఈ ఘటన ఆధారంగా ప్రజల్లో బీజేపీకి అనుకూలమైన భావనలు తీస
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం(16 మే 2019) ఉదయం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా.. ఓ ఆర్మీ జవాన్ వీరమరణం చెందారు. పుల్వామాలోని దాలిపొర ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందడంత�
జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో హింస జరిగింది. ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలింగ్ బూత్ లపై దాడులు చేశారు. 5 నిమిషాల వ్యవధిలో రెండు చోట్ల పోలింగ్ బూత్ లపై దాడులకు తెగబడ్డారు. ట్రాల్, పుల్వామా పోలింగ్ బూత్ లపై గ్రనేడ్ విసిరారు. రొమ్ మూ గ్రామంలో ఈ ఘటన జ�
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి-14,2019న జైషే ఉగ్రసంస్థకు చెందిన అదిల్ అహ్మద్ దార్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.దేశ ప్రజలు ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ దాడి గురించి తనకు ముం
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో సోమవారం(1 ఏప్రిల్ 2019)తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు మట్టుబెట్ట�
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో తీవ్రవాదులు మళ్లీ విరుచుకపడ్డారు. గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. సీఆర్ పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా పుల్వామా ఎస్ బీఐ సమీపంలో గ్రెనేడ్ దాడి జరిగింది. ఒక జవాన్ కు గాయాలు అయ్యాయి. అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. వైద్య�
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి భారత్ అందించిన ఆధారాలపై పాకిస్తాన్ స్పందించిన తీరుపై భారత విదేశాంగ కార్యాలయం అసహనం వ్యక్తం చేసింది.పాక్ పాత పాటే పాడడం తీవ్ర నిరాశకు గురిచేసిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ శుక్రవారం(మార్చ
పుల్వామా ఉగ్రదాడిపై మరోసారి కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఉగ్రదాడి జరగడానికి ఆరురోజుల ముందే కాశ్మీర్ ఐజీ నుంచి ప్రధాని మోడీకి సమాచారం అందిందని, సీఆర్పీఎఫ్ బలగాలను రోడ్డు మార్గంలో తరలించడంపై ఆయన మ