PULWAMA

    పుల్వామా ఉగ్రదాడి కాదు.. యాక్సిడెంట్

    March 5, 2019 / 08:36 AM IST

    పాకిస్తాన్ లోని బాలాకోట్ లో భారత వాయుసేన జరిపిన మెరుపు దాడుల్లో ఉగ్రవాదుల మరణాలపై అంతర్జాతీయ మీడియా కథనాల ప్రసారంపై సందేహాలను తీర్చవలసిన భాధ్యత ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఉందన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్వి

    పుల్వామాలో ఎన్‌కౌంటర్ : ఇంటిని పేల్చేసి ఉగ్రవాదిని మట్టుబెట్టారు

    March 5, 2019 / 03:16 AM IST

    జమ్మూకాశ్మీర్ పుల్వామాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. త్రాల్‌ ప్రాంతంలోని గోల్ మసీద్‌లో ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆ ఇంటిని

    అమిత్ షా కౌంటింగ్ : IAF దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చచ్చారు

    March 4, 2019 / 06:01 AM IST

    పాకిస్తాన్ లోని బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలపై గత వారం భారతవాయుసేన జరిపిన మెరుపుదాడుల్లో ఎంతమంది చనిపోయారన్నది ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే వాయుసేన మెరుపుదాడుల్లో 250 మందికి పైగా చనిపోయినట్లు బీజేపీ జాత�

    హైజాక్ వార్నింగ్ : చెన్నై ఎయిర్‌పోర్టుకు రెడ్ అలర్ట్

    March 4, 2019 / 03:29 AM IST

    విమానాల హైజాక్ బెదిరింపులు కలకలం రేపాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల్లో విమానాలు హైజాక్‌ చేయనున్నట్లు వార్నింగ్‌లు అందాయి. అలాగే దేశంలోని ఎయిర్‌పోర్టులపై

    మెరుపు దాడుల ఆధారాల‌డుగుతారా? : విప‌క్షాల‌పై మోడీ ఫైర్

    March 3, 2019 / 11:03 AM IST

    వాయుసేన జ‌రిపిన మెరుపుదాడులకు విపక్షాలు రుజువు అడుగుతున్నాయని, భారత సైన్యాన్ని కించపరిచే విధంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆరోపించారు. భారత్ ఇంతకు ముందులా లేదని, సరికొత్త దేశాన్ని తమ ప్రభుత్వం నిర్మ�

    మళ్లీ తెగబడిన పాక్ రేంజర్లు : ముగ్గురు భారతీయులు మృతి

    March 2, 2019 / 06:10 AM IST

    భారత సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎక్కడి నుండి ఏ గుండు దూసుకొస్తుందో..ఏ మోర్టార్ ఇంటిపై పడుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఎన్నో గ్రామాల్లో నెలకొంది. జనావాసాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు దిగుతోంది.

    Pulwama Attack Affect : జేషే మహ్మద్‌ను బ్లాక్ లిస్టులో పెట్టండి

    February 28, 2019 / 03:55 AM IST

    ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరు సత్ఫలితాలను ఇస్తోంది. అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. పాక్ ఏకాకి అయిపోతోంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న చర్యలకు పలు దేశాలు మద్దతు పలుకుతున్నాయి. పాక్‌కు అమెరికా గట్టి వార్నింగ్ చేసింది. ఉ

    Surgical Strikes 2.0 : హైదరాబాద్ అప్రమత్తం

    February 27, 2019 / 04:30 AM IST

    పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారతదేశం పాక్‌పై మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. ఫిబ్రవరి 26వ తేదీ మంగళవారం ఉదయం భారత వాయుసేన దాడులు నిర్వహించి 350 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.&nbs

    దేశద్రోహి అంట : యుద్ధం వద్దంటే ఉద్యోగం తీసేశారు

    February 26, 2019 / 01:39 PM IST

    శాంతి ప్రవచనాలు పలుకుతున్న టీచరమ్మను సైడ్ చేశారు. టీవీ ఛానెల్ లైవ్ లో ఆ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలకు అంత ఘాటైన స్పందన వస్తుందని ఊహించలేదేమో పాపం. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ(కేఐఐటీ) �

    బిగ్ డెవలప్ మెంట్ : పుల్వామా దాడి కారు ఓనర్ ని గుర్తించిన NIA

    February 25, 2019 / 03:35 PM IST

    పుల్వామా ఉగ్రదాడి కేసు విచారణలో NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అత్యంత వేగంగా పురోగతి సాధించింది. దాడికి ఉపయోగించిన కారు,దాని ఓనర్ ని గుర్తించినట్లు సోమవారం(ఫిబ్రవరి-25,2019) NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) తెలిపింది.  ఫోరెన్సిక్,ఆటో మొబైల�

10TV Telugu News